ShareChat
click to see wallet page
search
#😢మామిడి పండ్లు తినే వారికి షాకింగ్ న్యూస్..దారుణ ఘటన!🥭
😢మామిడి పండ్లు తినే వారికి షాకింగ్ న్యూస్..దారుణ ఘటన!🥭 - ನಾರಾಯಣಗಡಿ नारायणगुडा NARAYANAGUDA నారాయణగూడలో మామిడి పండ్లుతిని అక్కాచెల్లెళ్లు మృతి చికిత్స పాందుతున్నమరోముగ్గురు నారాయణగూడ   వెలుగు: మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు ఈ హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్స్టేషన్ ఘటన పరిధిలో జరిగింది భువనేశ్వరి(17) మృ చెందగా; సోమవారం అక్క చికిత్స మంగళవారం చెల్లెలు సంధ్య(10) పొందుతూ కన్నుమూసింది   పోలీసులు_తెలిపిన వివరాల ప్రకారం: కర్నాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన వైజినాథ్ ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి విఠల్వాడిలో నివాసం ఉంటున్నారు ఇటీవల వారి బంధువైన రేణుక ఇంటికి వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసింది వాటిని తీసుకొని వైజినాథ్ ఇంటికి పండ్లను   ఇందుమతితో పాటు ఆమె నలుగురు ಏಮ್ಬಿಂದಿ e కుమార్తెలు తిన్నారు   ఆదివారం సాయంత్రం పండ్లు తిన్న వాంతులు;  విరేచనాలు కావడంతో కాచిగూడలోని ಐದುಗರಿತ ವಿಕಲ್ಸ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పొందుతూ & వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి(17)   సోమవారం మృతిచెందింది ఆమె చెల్లెలు సంధ్య(10) కూడా అనంతరం మంగళవారం పాటు మరో ప్రాణాలు కోల్పోయింది తల్లితో ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు   సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మృతుల కుటుంబ సభ్యుల_ఫిర్యాదు మేరకు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు   అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ನಾರಾಯಣಗಡಿ नारायणगुडा NARAYANAGUDA నారాయణగూడలో మామిడి పండ్లుతిని అక్కాచెల్లెళ్లు మృతి చికిత్స పాందుతున్నమరోముగ్గురు నారాయణగూడ   వెలుగు: మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు ఈ హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్స్టేషన్ ఘటన పరిధిలో జరిగింది భువనేశ్వరి(17) మృ చెందగా; సోమవారం అక్క చికిత్స మంగళవారం చెల్లెలు సంధ్య(10) పొందుతూ కన్నుమూసింది   పోలీసులు_తెలిపిన వివరాల ప్రకారం: కర్నాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన వైజినాథ్ ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి విఠల్వాడిలో నివాసం ఉంటున్నారు ఇటీవల వారి బంధువైన రేణుక ఇంటికి వస్తూ నారాయణగూడ జలమండలి సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసింది వాటిని తీసుకొని వైజినాథ్ ఇంటికి పండ్లను   ఇందుమతితో పాటు ఆమె నలుగురు ಏಮ್ಬಿಂದಿ e కుమార్తెలు తిన్నారు   ఆదివారం సాయంత్రం పండ్లు తిన్న వాంతులు;  విరేచనాలు కావడంతో కాచిగూడలోని ಐದುಗರಿತ ವಿಕಲ್ಸ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పొందుతూ & వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి(17)   సోమవారం మృతిచెందింది ఆమె చెల్లెలు సంధ్య(10) కూడా అనంతరం మంగళవారం పాటు మరో ప్రాణాలు కోల్పోయింది తల్లితో ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు   సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మృతుల కుటుంబ సభ్యుల_ఫిర్యాదు మేరకు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు   అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు - ShareChat