ShareChat
click to see wallet page
search
News via #MyTDP: వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి: నారా లోకేష్ https://app.mytdpapp.com/share/post/0QVKKQXBBP5J7 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 - ఆంధ్రప్రదేశ్ . प्रदेश 'విశ్వవిద్యాలయం . आन्ध्र  ಗಿರಿಜನ కేంద్రీయ . YTflBAL UNIYES  विश्वविद्यालय PRADESH  जनजातीय 1 ANDHRA केन्द्रीय OF UNIVERSITY TRIBAL CENTRAL స్నాతకోత్సవం _ ప్రధమ . प्रथम दीक्षान्त समारोह CHIIII GUISI TION CONVO( --__ IIT వ్యక్తిత్వాన్నికాపాడుకోవాలి: నారా లోకేష్ 4:36 PM, Jun 3Oth, 2026 'ఇతరుల జీవితాలను మార్చగల శక్తిని మనకు ఇచ్చినప్పుడే విద్య యొక్క పరమార్థం నెరవేరుతుంది" అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రినారా లోకేష్ స్పష్టం చేశారు విశాఖపట్నంలో జరిగిన . కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, డిగ్రీ అనేది కేవలం ఒక వృత్తిని. మాత్రమే అందించగలదని కానీ మనిషివ్యక్తిత్వమే. సమాజంలో నిజమైన గౌరవాన్ని సంపాదించి పెడుతుందని విద్యార్థులకు హితబోధ చేశారు ఈ విశ్వవిద్యాలయం అడుగుపెడుతున్నవిద్యార్థులంతా తమ నుంచి బయటకు ఆత్మవిశ్వాసంతో; తమ మూలాలను గర్వంతో; ಜ್ೌನೌನಿ తమ విలువలను వినయంతోముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సమాజానికిచేసేసేవే చిరస్థాయిగా నిలిచిపోయే వారసత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నమంత్రి లోకేష్ పట్టభద్రులైన విద్యార్థుల ప్రయాణం మరెందరో జీవితాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు:  ఆంధ్రప్రదేశ్ . प्रदेश 'విశ్వవిద్యాలయం . आन्ध्र  ಗಿರಿಜನ కేంద్రీయ . YTflBAL UNIYES  विश्वविद्यालय PRADESH  जनजातीय 1 ANDHRA केन्द्रीय OF UNIVERSITY TRIBAL CENTRAL స్నాతకోత్సవం _ ప్రధమ . प्रथम दीक्षान्त समारोह CHIIII GUISI TION CONVO( --__ IIT వ్యక్తిత్వాన్నికాపాడుకోవాలి: నారా లోకేష్ 4:36 PM, Jun 3Oth, 2026 'ఇతరుల జీవితాలను మార్చగల శక్తిని మనకు ఇచ్చినప్పుడే విద్య యొక్క పరమార్థం నెరవేరుతుంది" అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రినారా లోకేష్ స్పష్టం చేశారు విశాఖపట్నంలో జరిగిన . కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, డిగ్రీ అనేది కేవలం ఒక వృత్తిని. మాత్రమే అందించగలదని కానీ మనిషివ్యక్తిత్వమే. సమాజంలో నిజమైన గౌరవాన్ని సంపాదించి పెడుతుందని విద్యార్థులకు హితబోధ చేశారు ఈ విశ్వవిద్యాలయం అడుగుపెడుతున్నవిద్యార్థులంతా తమ నుంచి బయటకు ఆత్మవిశ్వాసంతో; తమ మూలాలను గర్వంతో; ಜ್ೌನೌನಿ తమ విలువలను వినయంతోముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సమాజానికిచేసేసేవే చిరస్థాయిగా నిలిచిపోయే వారసత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నమంత్రి లోకేష్ పట్టభద్రులైన విద్యార్థుల ప్రయాణం మరెందరో జీవితాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు: - ShareChat