ShareChat
click to see wallet page
search
#😭బాణసంచా యూనిట్ పేలుడులో చాలా మంది మృతి #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🚘వైరల్ యాక్సిడెంట్స్ వీడియోస్ #📰జాతీయం/అంతర్జాతీయం
😭బాణసంచా యూనిట్ పేలుడులో చాలా మంది మృతి - NANI CREATIONS త్రిస్సూర్లో ఓ బాణసంచా తయారీ కేరళలో కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 13 మంది ప్రాణాలు కోల్పోయారు: ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు: ప్రధాని జాతీయ సహాయ నిధి. (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు అధికారిక వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడగా, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు: వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ` వైద్యులు తెలిపారు: ప్రసిద్ధ త్రిశూర్ పూరం ఉత్సవాలకు ముందు ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది: ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ విషాదంపై 5%ঐ5 3ese১ 'గాంధీ' ప్రియాంక గాంధీ రాహుల్ ಏ ವಿವರಂ ಏಯತ್ತಂ ವೆಕೌರು. ಮೃಲಖುಲ . వాద్రా కూడా కుటుంబాలకు సంతాపం తెలుపుతూ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు సీపీఐ కార్యదర్శి బినోయ్  విశ్వం స్పందిస్తూ పండుగల సమయంలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాల వాడకంపై పండుగ కమిటీలు; మత పెద్దలు పునరాలోచించాలని  సూచించారు: ఈ ఘటనతో బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి . NANI CREATIONS త్రిస్సూర్లో ఓ బాణసంచా తయారీ కేరళలో కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 13 మంది ప్రాణాలు కోల్పోయారు: ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు: ప్రధాని జాతీయ సహాయ నిధి. (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు అధికారిక వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడగా, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు: వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ` వైద్యులు తెలిపారు: ప్రసిద్ధ త్రిశూర్ పూరం ఉత్సవాలకు ముందు ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది: ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ విషాదంపై 5%ঐ5 3ese১ 'గాంధీ' ప్రియాంక గాంధీ రాహుల్ ಏ ವಿವರಂ ಏಯತ್ತಂ ವೆಕೌರು. ಮೃಲಖುಲ . వాద్రా కూడా కుటుంబాలకు సంతాపం తెలుపుతూ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు సీపీఐ కార్యదర్శి బినోయ్  విశ్వం స్పందిస్తూ పండుగల సమయంలో ప్రమాదకరమైన పేలుడు పదార్థాల వాడకంపై పండుగ కమిటీలు; మత పెద్దలు పునరాలోచించాలని  సూచించారు: ఈ ఘటనతో బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి . - ShareChat