ఆయన కరోనా లాంటి ఉత్పాతం రావడానికి దశాబ్దం ముందే స్వచ్ఛ భారత్ ను అత్యవసర విధిగా ప్రజలకు తెలియజేశాడు...
నోట్లు రద్దు కేవలం తీవ్రవాదాన్ని...నల్ల డబ్బును రూపుమాపడానికి కాదు...ఒక పెద్ద కోవిడ్ వైరస్ వ్యాప్తిని కూడా ఆపింది...
అనేక అంటు వ్యాధులు నోట్ల ద్వారా వ్యాపించడం నివారణ అయ్యింది...
డిజిటల్ ఎకానమీ ఎఫెక్ట్ వల్ల...కరోనా టైములో ఇంట్లోంచి బయటకి రాకుండా జీవితాలు సులభంగా గడిపేసాం...
ఆ చర్యల ముందు చూపు అసాధారణం...
కశ్మీర్ 370 పోవాలంటే...రాళ్ళ దాడులు ఆగాలి...ముఫ్తీ తో దోస్తానా అవసరం అయ్యింది...
రోడ్లు ఆరు లైన్లు ... ఎక్స్ప్రెస్ రహదారులు ఊరికే అవ్వడం లేదు...
యుద్ధ విమానాలు ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలుగుతాయి..అక్కడినుంచి ఎగరగలుగుతాయి...
సరిహద్దు రోడ్లు ..టన్నెల్స్ వేగంగా యుద్ధభూమికి అవసరం అయిన సరంజామా చేర్చగలుగుతాయి...
ఆయన ఒక కదలిక పదేళ్ల తరువాతా..లేదా ఒక యాభై సంవత్సరాల తరువాత కూడా ప్రయోజనం చేకూర్చేది అయి ఉంటుంది...
రాజకీయాల్లో అయితే చెప్పక్కర్లేదు...బెంగాల్ చూసింది..బీహార్ చూసింది...రేపు తెలంగాణా చూస్తుంది...
అందుకే ఆయన చెప్పిన మాటలు తేలిగ్గా తీసుకోవద్దు...
రాబోయే ప్రపంచ సంక్షోభాన్ని పట్టిస్తున్నాడు...గుర్తించి హెచ్చరికలు జారీ చేశాడు...
ప్రజలు చాలా సీరియస్ గా తీసుకోవాలి...
ఇప్పుడున్న ప్రతిపక్షాలు మోకాలు బుర్రలు ఉపయోగిస్తాయి...
వామ పక్షవాతులు అయితే అసలు బుర్రే వాడరు...
ప్రజలు తెలివైన వారు...
అందుకే ఆయన చెప్పాడు కదా...బంగారం కొనుగోలు ఒక సంవత్సరం ఆపండి...
రసాయన ఎరువులు సగం వాడకం తగ్గించండి...
విదేశీ వస్తువుల మోహం వదిలెయ్యండి...చీటికీ మాటికీ ఫ్లైటెక్కీ బ్యాంకాక్ చెక్కెయ్యకండి...విడాకుల కార్యక్రమం అయినా స్వదేశంలోనే చేసుకోండి...
మన దేశంలోనే తిరగండి...
మెట్రో ఎక్కండి..రైళ్లలో వెళ్లండి...డీజిల్ పెట్రోలో ఆదా చెయ్యండి...
కారులో నలుగురు కనీసం వెళ్ళండి...
కడుపులో చల్ల కదలకుండా ఇంట్లోంచే పనిచెయ్యండి...
మోడీ చెబితే మేమెందుకు చెయ్యాలి అనే బ్యాచ్ రెడీగా ఉంటారు...
వద్దంటే చేసే ఎడ్డెం రకాలు హితవు మాటలు తలకెక్కించుకోవు...
అంబానీ జియో ఉంది కాబట్టి వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ చెత్త వదులుతారు...
కానీ దేశం పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా...వీటిని పాటించాలి...
లేదంటే ఈ ద్రోహుల వెకిలితనం వంట పట్టించుకుంటే..రాబోయే రోజుల్లో వంట చేసుకోవడానికి కట్టె పుల్లలే మిగులుతాయి...
పెట్రోల్ నీ పెరట్లో ఊరదు...బంగారం నీ చెట్టుకి కాయదు...
ఉక్రెయిన్ నూనె తగ్గించుకుంటే కొవ్వు బలుపు రెండూ తగ్గుతాయి...
సేంద్రీయం నీ ఇంద్రియ పుష్టి పెంచుతుంది..ఇంకాస్సేపు పడకింట్లో సౌఖ్యం అనుభవిస్తావు...
ఫిట్ గా ఉంటే నలుగురు పిల్లలు పుడతారు...
లేకుంటే మరో పదేళ్లలో గల్లీ కో అండర్ కటింగ్ కేంద్రాలు ఏర్పడతాయి... దుర్వార్తీకులు ఇంటింటికీ పాపాన్ని మోసుకుని వస్తారు...
ఆయన ఊరికే ఏదీ చెప్పడు...
కరోనా టైములో చప్పట్లు కొట్టించాడు అనీ.. పళ్ళాలు మోగించమన్నాడనీ వెర్రి నవ్వులు నవ్వారు...
కలిసి ఉంటే కలిగే అనుభూతిని అర్థం చేయించాడు...విపత్తును ఎదుర్కొనే మహత్తును మనకి తెలియజేశాడు...
జాగ్రత్త...యుద్ధం ముంగిట ఉన్నాం మనం...
ఆయన చెప్పింది విందాం...వెంటనే కార్యాచరణకు పూనుకుందాం...
ఆయనెవరో మీకు అర్థం అయ్యిందిగా...!
జైహింద్! #😁Hello🙋♂️ #🇮🇳దేశం #🆕Current అప్డేట్స్📢 #😥ఎమోషనల్ స్టేటస్ #😍దేశభక్తి స్టేటస్✍️

