#mahabharatham #మహాభారతం #మహాభారతం ##హిందువులు #హిందువులు,15/05/2026,12:34am
1). పాండవులను అనుమానం లేకుండా అగ్నిప్రమాదంలో చనిపోయేటట్టు పన్నాగం పన్నటం.
2). ధర్మరాజు బతికుండగా దుర్యోధనుడు రాజ్యాధికారం రావటం కష్టమని చంపటానికి పన్నాగం చేయటం.
3). దృతరాష్ట్రుని ఆలోచన ఏమైనా ఉందా?
4). పాండవులు చంపడం సాధ్యమైందా..?
పాండవులు చనిపోయరని ఆనంద పడుతున్న దుర్యోధనుడు శకుని అనుకుంది సాధించారా?


