వైఎస్ఆర్ పావురాల గుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు!
ఒక రోజంతా భౌతికకాయం అక్కడే ఉంది..
హైదరాబాద్ నుంచి కర్నూలుకు ప్రయాణం గట్టిగా 3-4 గంటలు..
కొడుకుగా జగన్ స్పాట్కు వెళ్లాడా?
కనీసం పార్థివ దేహాన్ని తెచ్చుకోవడానికైనా వెళ్లాడా?
లేదు! తనకు సీఎం పీఠం ఇవ్వాలని సంతకాల సేకరణలో బిజీగా ఉన్నాడు.
వివేకా చనిపోయినప్పుడు కూడా ఇంతే..
అన్నీ సర్దుకుని, స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకుని, సాయంత్రానికి నింపాదిగా రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లాడు.
ఇవన్నీ జగన్ మాత్రమే ఎప్పటికైనా నోరు తెరిచి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు! #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢


