అనంతపురం జిల్లాలో సుమారు రూ. 22,000 కోట్లతో నిర్మిస్తున్న భారతదేశపు అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్తో సహా, ఏపీలో మొత్తం రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడుల దిశగా రీన్యూ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుకు సీఎం చంద్రబాబుగారు శంకుస్థాపన చేస్తున్నారు.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్


