నిరుపేదలకు అండగా ఉండటమే మా మొదటి ప్రాధాన్యత!కాకినాడ జిల్లాకు చెందిన నలుగురు లబ్ధిదారుల వైద్య ఖర్చుల నిమిత్తం ₹3,00,000/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను కొప్పవరం కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఆ కుటుంబాల కళ్లలో చూసిన నమ్మకమే మాకు కొండంత బలం. పేదల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. #🟡తెలుగుదేశం పార్టీ


