తిరుచానూరు తూర్పు మాడ వీధిలో వెళ్తున్న ద్విచక్రవాహనానికి సైడ్ ఇచ్చే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. పద్మావతి అమ్మవారి ఆలయ వాహన బేరర్లను చితకబాదారు. ఈ ఘటనలో ఆలయ బేరర్లు ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు 13 మంది వైసీపీ రౌడీలను అరెస్ట్ చేసారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


