Deepthika Deepu
రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ!
భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు, అమరావతి నిర్మాణం, విశాఖ ఐటీ–ఏఐ హబ్గా ఎదుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా వేగంగా ముందుకెళ్తోంది.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #షేర్ చాట్ బజార్👍