ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలి మహిళా చీఫ్ జస్టిస్గా నియామకంపై అభినందనలు తెలిపారు. ఇవాళ సాయంత్రం లోక్ భవన్లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢


