#శ్రీ #లలితాసహస్రనామ #పారాయణ #విజయవంతం
#కదిరి #శ్రీ_వాసవిమాత గుడిలో #ధర్మక్షేత్రం #ఆధ్వర్యంలో #దేవాలయ #పరిరక్షణ #కమిటి #అధ్యక్షుడు #శ్రీ_బాలాజీ #నేతృత్వంలో జరిగిన అమ్మ #లలితా #పారాయణం వందలాది మంది స్త్రీమూర్తుల ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో జరగడం నిజంగా ఒక అద్భుతం.
ఈ కార్యక్రమం విజయవంతం వెనుక శ్రీ బాలాజీ శ్రమ ఎంతో ఉంది అని అధ్యక్షురాలు శ్రీ అంజనా గారు ప్రత్యేకంగా అభినందించారు.
కదిరి శ్రీ వాసవి ట్రస్ట్ సభ్యులు సహకారం వెలకట్టలేనిది అని ధర్మ క్షేత్రం నాయకులు ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా శ్రీ అంజనా గారు మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణ కోసం ప్రతీ స్త్రీ నడుం బిగించాలని , లవ్ జిహాద్ బారినుంచి హిందూ అమ్మాయిలని కాపాడుకోవాలని, అవసరమైతే ధర్మ క్షేత్రం సహాయ సహకారాలు తీసుకోవాలని అన్నారు.
హిందూ సంస్కృతి సంప్రదాయం కాపాడుకోవాలంటే శ్రీ లలితా సహస్రనామ పారాయణ అవసరం అని ధర్మ క్షేత్రం తరపున కోటి పారాయణ దిశగా ప్రయత్నం చేస్తున్నామని అంజనా గారు తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమంలో ధర్మ క్షేత్రం తరపున శ్రీ శ్యామల గారు, శ్రీ నీరజ గారు, శ్రీ చైతన్య గారు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
శ్రీ అంజనా
వ్యవస్థాపక & అధ్యక్షులు
ధర్మ క్షేత్రం
హైందవ ధర్మ రక్షణ సేన
8920828551
@highlight @followers
@హిందూధర్మ @హైందవ ధర్మం #⛳భారతీయ సంస్కృతి
01:35

