ShareChat
click to see wallet page
search
పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని... విదేశీ యాత్రలను వీలైనంత వరకు మానుకోవాలని దేశప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందించి సీఎం చంద్రబాబు ఆయన మంత్రి వర్గం ఇప్పటికే తమ కాన్వాయ్ లోని వాహనాలను కుదించేసుకున్నారు. ఇక ఈరోజు ఏపీ క్యాబినెట్ లో చర్చించిన అనంతరం మరిన్ని పొదుపు చర్యలు పాటించేందుకు సిద్ధమయ్యారు. @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲
😴శుభరాత్రి - మలిన్ని పొదుపు చర్యలకు ప్రజాప్రతినిధులు సిద్ధం , ಐಧಾನಿ ನಾವಿಂವಿನ ನಾದುನು ಏರೈಲನ ఏపీకేబినెట్లో సుదీర్ఘచర్జ మారానికి ఒకరోజు 55805= మంత్రులు పబ్లిక్ ట్రాన్స పోర్టు; లేదా ఈవీవాహనాలను వినియోగిస్తారు జిల్లాల పర్యటనల్లో కూడా కాస్ట్కటింగ్ ఇకపైకొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీపర్యటనలు రద్దు మలిన్ని పొదుపు చర్యలకు ప్రజాప్రతినిధులు సిద్ధం , ಐಧಾನಿ ನಾವಿಂವಿನ ನಾದುನು ಏರೈಲನ ఏపీకేబినెట్లో సుదీర్ఘచర్జ మారానికి ఒకరోజు 55805= మంత్రులు పబ్లిక్ ట్రాన్స పోర్టు; లేదా ఈవీవాహనాలను వినియోగిస్తారు జిల్లాల పర్యటనల్లో కూడా కాస్ట్కటింగ్ ఇకపైకొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీపర్యటనలు రద్దు - ShareChat