
Telangana Rajyadhikara Party on Instagram: "మరోజు వీరన్న మరణం… నిజాలు ఎప్పటికీ బయటకు రావాలే! 🔥 మరోజు వీరన్న మరణం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి❓ ఎవరి పాత్ర ఎంత ఉందో ఈ రోజు కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి…! తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి…!! బీసీల తరఫున గొంతెత్తిన వాళ్లను అణచివేయడానికి అప్పటి పాలకులు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించారంటూ, అందులో భాగంగానే మారోజు వీరన్న గారి ఎన్కౌంటర్ జరిగిందన్నారు ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అదే ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న కెసిఆర్ పాత్రపై తీవ్రమైన ప్రశ్నలు మిగిలి ఉన్నాయి! కరీంనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ఇంకా అనుమానాలు మిగిలే ఉన్నాయి…! బీసీల కోసం పోరాడిన గొంతులను అణచివేయడమే లక్ష్యంగా అగ్రవర్ణాల వారి రాజకీయలు ఉంటాయి! #marojuveeranna #chandrababunaidu #kcr #teenmarmallannamlc #trp_party_official"

