భారతదేశం ఇప్పటివరకు సోలార్ ప్యానెల్స్ను అసెంబ్లీ చేసే దశలోనే ఉండిపోయింది. కానీ ఇప్పుడు రీన్యూ సంస్థ సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని అనకాపల్లిలో నెలకొల్పుతోంది. మరో 24 నెలల్లో కార్యకలాపాలు మొదలై ‘ఇంగాట్స్’ మరియు ‘వేఫర్స్’ ఇక్కడే తయారవుతాయి. దీనివల్ల చైనాపై ఆధారపడటం తగ్గి, ఈ రంగంలో దేశం స్వయంసమృద్ధిని సాధిస్తుంది.......,
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#AndhraPradesh #👗వేసవి ఫ్యాషన్🌞


