*మహిళా కమిషన్ మెంబర్ చిట్యాల శ్వేతను సన్మానించిన రజక నాయకులు*
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ డిఎస్ఎస్ భవనంలో 14-5-2026 గురువారం *మహిళా కమీషన్ సభ్యురాలు శ్రీమతి చిట్యాల శ్వేత* గారిని (w/0 చిట్యాల సంపత్) శాలువాతో సన్మానించిన ,బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు బంజారాహిల్స్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి *ఇడిగింటి రాజేశ్వరి* (రాధమ్మ) ,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక*, రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగరావు*, మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు *కోరంగి దుర్గా రాణి* #🏛️రాజకీయాలు


