🚩 ధర్మ సందేహం! 🕉️
మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వాళ్ళ దగ్గరకు వస్తాడు. అప్పుడు ధర్మరాజు ప్రళయం గురించి అడిగితే.. ఒకప్పుడు మహాప్రళయం వచ్చి లోకమంతా మునిగిపోయినప్పుడు తాను ఏ దివ్యమైన రూపాన్ని ఆ జలాలలో దర్శించాడో ఆ కథను వివరిస్తాడు.
ఇంతకీ మార్కండేయుడు చెప్పిన ఆ మహాప్రళయ కథ ఏమిటి?
A) మత్స్యావతార కథా?
B) వటపత్రశాయి బాలముకుందుని కథా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు, మహాభారతం గురించి పక్కాగా తెలిసినవారు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Mahabharatam #Markandeya #BalaMukunda #TeluguPost #AnanthaVijayam #🙏🏻కృష్ణుడి భజనలు #🤔Guess the Answer❓ #🤔క్విజ్లు & పొడుపు కథలు #🧠క్విజ్🌟 #📙ఆధ్యాత్మిక మాటలు



