TG: రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. e-KYC గడువు ఇవాళ్టితో ముగియగా ఆగస్టు 31 వరకు పొడిగించింది. తొలుత GHMC పరిధిలోనే అవకాశం కల్పించగా ఇతర జిల్లాల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఇచ్చింది. ‘సర్’ ప్రక్రియ కొనసాగుతుండటం, భారీ వర్షాల కారణంగా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా రేపటి నుంచి ఈకేవైసీతో సంబంధం లేకుండానే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు. #ℹ️సమాచారం #😇My Status #📰ఈరోజు అప్‌డేట్స్ #📢తాజా అప్‌డేట్స్🎙️ #మీ సేవ జైపూర్
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
10 likes
17 shares

More like this