పత్రిక ప్రకటన
11/04/2026
*బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావ్ ఫూలే గారి 199వ జయంతి సందర్భంగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గార్ల విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు*
______________________________________________________________________________________
*బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్షీ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని బి. మోజెస్ బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ గారు డిమాండ్ చేశారు*
కర్నూల్ సిటీ : నగరం నందు మహాత్మ జ్యోతిరావు పూలే సెంటర్ నందు ఈరోజు ఉదయం 11:00 గంటలకు మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి విగ్రహానికి మరియు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి రెండు
విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన అకేపోగు వనములయ్య బీఎస్పీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మాజీ , అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది , ముఖ్య అతిథి హాజరైన బి. మోజెస్ బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ , మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఇరువురు దంపతులు భారతదేశానికి లో ఉన్న ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ఓసీల ఉన్న ప్రతి ఒక్క మహిళలో విద్యా విషయంలో అంటరానితనం విషయంలో గొప్ప పోరాటాలు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మ జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావించారు అలాగే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీ రామ్ గారు వీళ్ళ చరిత్రను బయటకు తీసి భారతదేశంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశం వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విరి చరిత్రను ప్రచారం చేశారు మరియు మహాత్మ జ్యోతిరావు పూలే ,
చత్రపతి సాహు మహారాజ్ , నారాయణ గురు ,
పెరియర్ రామస్వామి , అంబేడ్కర్ ,
కాన్షిరామ్ గార్ల
జీవితాలను ఆధారం చేసుకుని బిఎస్పి సుప్రీం జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం అయిన మహిళ బెహన్ కుమారి మాయావతి గారు మాత్రమే త్వరలో మంచి రోజులు వస్తున్నాయి ఏ.పి కర్నూలు జాల్లా సిటీ లో మండల సర్పంచులు స్థానిక కార్పొరేషన్ ఎంపిటిసి జడ్పిటిసి ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ లో కర్నూలు జిల్లా అధికారంలో వస్తుందని అన్నారు
కార్యక్రమంలో పాల్గొన్నవారు :
రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్, కరుణాకర్ బీఎస్పీ నాయకులు,
రెడ్డి పోగు విజయభాస్కర్ సాఫ్ట్వేర బహుజన్ నాయకులు, మాజరామాంజనేయులు ఎంఎస్పి నాయకులు, ఎరకలి శివ BSP కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి , నాయకులు ఎం రాజ్ కుమార్ BSP 45 వార్డు ఇంచార్జ్ లేబర్ కాలనీ నాయకులు, రెడ్డి పోగు సవరణ, నరసింహ బహుజన్ నాయకులు , వెంకటస్వామి బీఎస్పీ నాయకులు , బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ పాల్గొన్నారు
*జై భీమ్ జై కాన్షీ రామ్ జి*
*జై రాజ్యాంగం జై భారత్* 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు


