🚩 ధర్మో రక్షతి రక్షితః! 🚩
హిందూ పురాణాల్లో అత్యంత అద్భుతమైన ఘట్టం ప్రళయం! సృష్టి మొత్తం నీటిలో మునిగిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఒక మహారాజును, సప్తర్షులను పడవలో రక్షిస్తాడు. ఆ రాజే తర్వాతి సృష్టికి మూలపురుషుడు అయ్యాడు!
ఇంతకీ వ్యాస భాగవతం ప్రకారం, మత్స్యావతారంలో విష్ణుమూర్తి ఎవరిని రక్షించారో మీకు తెలుసా?
A) ఇక్ష్వాకుడినా?
B) వైవస్వత మనువునా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Devotional #LordVishnu #Matsyavatara #TeluguPost #DailyQuiz #AnanthaVijayam #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #📙ఆధ్యాత్మిక మాటలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🤔Guess the Answer❓ #🧠క్విజ్🌟



