DUDEKULA DASTAGIRI
#డోర్_టూ_డోర్_కార్యక్రమంలో_పాల్గొన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని #4వవార్డు #ABMపాలెం లో #ఇంటింటికీ_కూటమి_ప్రభుత్వం_సంక్షేమవిజయాలు కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వార్డు నాయకులు , ప్రజలు ఎమ్మెల్యే గారికి సాగర స్వాగతం పలికారు, అనంతరం వార్డు లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధిని చేస్తున్న కార్యక్రమాలను , అందిస్తున్న సంక్షేమ పథకాలను , ప్రజలకు అందించిన సేవలు అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పారదర్శక పాలనతో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పట్టణం , గ్రామాల పురోగతి, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు. అనంతరం వార్డు నాయకులు, మహిళలు ప్రజలు ఎమ్మెల్యే #ముత్తుముల_అశోక్_రెడ్డి గారిని శాలువ, పూలమలతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#MuthumulaAshokReddy
#GiddalurMla #DoortoDoor
#Giddalurtelugudesamparty #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్