ShareChat
click to see wallet page
search
విశాఖ రైల్వే జోన్ కోసం ఎవరి కృషి ఎంత ? 2016 లో వైసీపీ నేత ( మాజీ ఐటీ శాఖ మంత్రి) గుడివాడ అమర్నాథ్ రైల్వే జోన్ కొరకు 4 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో బలవంతంగా అమర్నాథ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయించింది. ఒకవైపు వైసిపి నేత అమర్నాథ్ విశాఖకు రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే .... మరొక వైపు చంద్రబాబు తన పార్టీ ఎంపీలయిన గల్లా జయదేవ్ చౌదరి , రాయపాటి చౌదరీ ల చేత "విశాఖకు రైల్వే జోన్ వద్దు , గుంటూరు కు ఇవ్వాలి " అంటూ ఉద్యమం చేయించాడు! ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలు కంటే @Nara Chandrababu Naidu కి పార్టీ ప్రయోజనాలు ముఖ్యం #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #టిడిపి #జనసేన