*పత్రిక ప్రకటన*
జైపూర్ మండలం పరిధిలోగల గ్రామాల విద్యుత్ వినియోగదారులందరికి తేలియజేయునది ఏమనగా! రేపు అనగా తేది: 08.05.2026 శుక్రవారం రోజున 33KV లైన్ల అత్యవసర మరమ్మత్తు పనులు చేయుటకు నిర్ణయించడమైనది. కావున జైపూర్ మండలం పరిధిలోగల జైపూర్, ఇందారం, కుందారం మరియు పౌనూర్ నాలుగు సబ్ స్టేషన్లకు ఉదయం 09:00 గంటల నుండి మద్యాహ్నం 11:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుంది. కావున వినియోగదారులకు సహకరించగలరని మనవి.
ఇట్లు,
*ఎఇ/జైపూర్ సెక్షన్* #ℹ️సమాచారం #📰ఈరోజు అప్డేట్స్ #మీ సేవ జైపూర్ #📢తాజా అప్డేట్స్🎙️ #😇My Status

