#🕉️ గణపతి బప్పా మోరియా #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 ప్రదేశాల్లో ఉపద్రవాలెందుకు వస్తున్నాయి? - పరమాచార్య స్వామి వారి బోధ
..................
వీరేదో అంటరానితనాన్ని ప్రోతహిస్తున్నారని పెడార్దాలు తీయవద్దు. మడికి అంటరానితనానికి సంబంధంలేదు. రెండు వేర్వేరు అంశాలు. ఆధునికత పేరుతో భోజన విషయంలో అంటును కలిపేసుకోవడం, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ తినడం, స్త్రీలకు నెలసరి సమయంలో శాస్త్రం పూర్తి విశ్రాంతి ఇమ్మని చెప్పినా, అది పాటించక, వారితోనే పనులను చేయించడం, ఆ సమయంలో వారిని ఇంట్లో కలుపుకోవడం, పురుటిమైలను, బంధువులు మరణించినప్పుడు వచ్చిన సూతకాన్ని పట్టించుకోనక ఇష్టం వచ్చినట్లు జీవించడం, అటువంటి వారితో కలిసిన తర్వాత కనీస శౌచ నియమాలను పాటించకపోవడం వంటి అనేక అంశాల కారణంగా, మరలా ఇదే వ్యక్తులు సమాజంలో అన్ని ప్రదేశాల్లోకి, ఆలయల్లోకి ప్రవేశించడం వలన అక్కడి పవిత్రత, సమాజంలో పవిత్రత దెబ్బతిని ఇలా ఉపద్రవాలు జరుగుతున్నాయని స్వామి వారి ఉద్దేశ్యం.


