ఉత్తర్ ప్రదేశ్ లో ఓ హత్యోదంతం దృశ్యం సినిమాను తలపించింది. భర్తను చంపిన భార్య.... శవాన్ని ఇంట్లోని బాత్రూంలో పాతిపెట్టింది. ఆ తర్వాత భర్త కనపడటం లేదని స్థానికులకు చెప్పి వాపోయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. విచారణలో ఆమె చెప్పిన మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో సోదాలు చేశారు. బాత్రూం టైల్స్ కొత్తగా ఉండటంతో.... వాటిని తవ్వగా అస్థిపంజరం బయటపడింది. #👉నేరాలు - ఘోరాలు🚨 #😇My Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
19 likes
10 shares

More like this