ShareChat
click to see wallet page
search
ఏపీ సీఆర్డీఏ పరిధి మ్యాప్ చూస్తే.. జగన్‌కు అసలు ఏమీ తెలియదని అర్థమవుతుంది.. 2015లోనే సీఆర్డీఏ పరిధిని మచిలీపట్నం దగ్గర ఉండే మోపిదేవి, ఘంటశాల, చల్లపల్లి నుండి మొదలుకొని పామర్రు, గుడివాడ, నూజివీడు, మైలవరం, కొండపల్లి అటు జగ్గయ్యపేట వరకు మరియు ఇటు గుంటూరు దాటి ఎడ్లపాడు, ఫిరంగిపురం వరకు నిర్ధారించడం జరిగింది. ఇది తెలుసుకోకుండా పిచ్చి తుగ్లక్‌లా జగన్ రెడ్డి “మావిగన్” అంటూ ఒక పిచ్చి పేరుతో వచ్చాడు తప్ప, ఇక్కడ జగన్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. #Amaravati #MavigunMavayya #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:09