ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #education #finance #health
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - అసంఘటిత రంగానికి కొత్త సూచీ • కేంద్రం ప్రతిపాదన • జీడీపీపైనా ప్రభావం • 9.17 కోట్ల సంస్థల్లో 15.17 కోట్ల మందికి ఉపాధి దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం ఎంతో కీలకమైనా , ఇందుకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండటం లేదు . అత్యధి కులకు ఉపాధి కల్పించే ఈ రంగ గణాంకాలు సరిగా అందుబాటులో లేక , | విధానపర నిర్ణయాల్లో ప్రభావం చూపడం లేదు . అందుకే అసంఘటిత రంగ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త సూచీ ( ఇండెక్స్ ) తీసుకురాబో తోంది . ఇది అందుబాటులోకి వస్తే .. ఆర్ బీఐ వడ్డీ రేట్ల నిర్ణయాలు , జీడీపీ గణాంకాలు , ద్రవ్యోల్బణ నియంత్రణ , ప్రభుత్వ విధానాలు , కార్పొరేట్ సంస్థల పెట్టుబడులకూ ఎంతో ఉపయోగపడు తుందని నిపుణులు భావిస్తున్నారు . ప్రస్తుతం ద్రవ్యోల్బణం , పారిశ్రామిక ఉత్పత్తి , పన్ను వసూళ్ళు , కార్పొ రేట్ ఆదాయాల వంటి వాటిని పర్య వేక్షించేందుకు ప్రభుత్వానికి కచ్చితమైన వ్యవస్థలు ఉన్నాయి . కానీ , భారీ ఉపాది అవకాశాలు కల్పిస్తున్న అసంఘటిత రంగం పనితీ దును త్వరగా అంచనా వేసేందుకు ఎలాంటి కొలమానం లేదు . ఈ లోపాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర గణాంకాలు , కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ .. కంపెనీల చట్టం కింద నమోదు కాని సంస్థల కోసం ఒక కొత్త సూచీ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది . వాస్తవానికి దీని అధికారిక లక్ష్యం 3031 అయినా , అంత కంటే ముందే దీన్ని తీసుకురావాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది . హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్గా రాజీవ్ కుమార్ ఢిల్లీ : హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ బోర్డు , తమ కొత్త చైర్మన్ కేంద్ర ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి రాజీవ్ కుమా కన్ను నియమించింది . ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ , ఆర్థిక రంగ పునరుజ్జీవంలో కీలక పాత్ర పోషించిన రాజీవు నాలుగేళ్ల పాటు స్వతంత్ర డైరెక్టర్ నియమించడానికి హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది . 2026 జూన్ 30 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలి పింది . ఈ నియామకానికి , మూడేళ్ల పాటు తాత్కాలిక చైర్మన్ బాధ్యతలకు గాను ఆయనకిచ్చే పారితోషికానికి రిజర్వ్ బ్యాంక్ ( ఆర్బీఐ ) అనుమ తులు లభించాల్సి ఉంది . ఆర్ బీఐ ఆమోదం లభిం చిన వెంటనే చైర్మన్ బాధ్యతలను రాజీవ్ స్వీకరి స్తారు . 25 వ ఎన్నికల ప్రధాన అధికారి ( సీఈసీ ) గా కూడా పనిచేసిన రాజీవ్ .. అత్యధిక మంది ఓటర్లు పాల్గొన్న ఎన్నికలను పర్యవేక్షించినందుకు ప్రపంచ రికార్డునూ దక్కించుకున్నారు . హెచ్డీఎఫ్సీ బ్యాంకులో నైతిక విలువలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన అతాను చక్రవర్తి స్థానాన్ని రాజీవ్ భర్తీ చేయనున్నారు . * ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి ( 2017-21 ) గా రాజీవ్ తనదైన ముద్ర వేశారని బ్యాంకు వివరిం చింది . ' ప్రభుత్వ రంగ బ్యాండుల్లో మొండి బకా యి ( ఎన్పీఏ ) తీవ్ర స్థాయికి చేరి , మూలధన కొరత వేధించిన సమయంలో రాజీవ్ కార్యదర్శి ఏదైనా తాగుతున్నప్పుడో , తింటున్నప్పుడో పొలమారడం మనందరికీ అనుభవమే . చాలామందికి రెండుసార్లు దగ్గగానే అంతా సర్దుకుంటుంది . కానీ వయసు మీద పడ్డ పెద్దవారికి , కొన్ని జబ్బులు గలవారికి , అలాగే అతిగా మద్యం తాగేవారికి ఈ చిన్న పొరపాటు పెను ప్రమాదంగా మారుతుంది . ఆశ్చర్యంగా అనిపించినా ప్రాణాల మీదికీ రావొచ్చు . ఈ నిశ్శబ్ద ప్రమాదం పేరేంటో తెలుసా ? ఆస్పిరేషన్ న్యుమోనియా . ఇదేం చిన్న సమస్య కాదు . మనదేశంలో ఏటా సుమారు 58 లక్షల మంది దీనికి గురవుతున్నారని అంచనా . న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరుతున్నవారిలో 5-15 % మంది దీని బారినపడ్డవారే ఉంటున్నారు . అయినా దీనిపై పెద్దగా అవగాహన లేకపోవటం , వేరే సమస్యలుగా భావిస్తుండటం డా ॥ శ్రీకంటి రఘు సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ | మరియు సాంక్రమిక ద న్యూమోనియా కారకాలు అనగానే గాలి ద్వారా వ్యాపించే వైరస్లు లేదా బ్యాక్టీరియాలే గుర్తుకొస్తాయి . ఇవి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇన్ఫెర్షన్కు దారితీస్తాయి . బాధ్యతలు స్వీకరించారు . కొద్ది రోజు ల్లోనే 3.38 లక్షల షెల్ కంపెనీల ఖాతాలను స్తంభింపజేశారు . బ్యానింగ్ ఆఫ్ ఆన్గ్యులేటెడ్ డిపాజిట్స్ స్కీమ్స్ యాక్ట్ , 2019 కి ఆమోదం లభించడంలో , పోంజీ పథకాలపై నిషేధంలో కీలక పాత్ర పోషించారు . బీమా కవరేజీని రూ .1 లక్ష నుంచి రూ .5 లక్షలకు పెంచారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుర్తు చేసింది . కొత్త సీఎస్ ఓగా పునీల్ ... యాక్సిస్ బ్యాంక్ సీఎఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పునీత్ శర్మ సోమవారం ప్రకటించారు . బ్యాంకులో ఆయనకు 2036 ఆగస్టు 31 చివరి వృత్తి జీవితంలో కొత్త అవకాశాలను అందిపుచ్చు కోవడానికి తన పదవికి పునీత్ రాజీనామా చేశా రని ఎక్స్ఛేంజీలకు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది . గంటల వ్యవధిలోనే .. పునీతన్ను తన కొత్త సీఎఫ్ ఓగా హెచ్డీఎఫ్సీ బ్యాండ్ నియమించుకుంది . ఆయన 2026 డిసెంబరు 1 నుంచి సీఎస్ బాధ్యతలు అధికారికంగా చేపడతారని తెలు స్తోంది . హెచ్ఎస్సీ బ్యాంక్ ప్రస్తుత సిఎపి శ్రీనివాసన్ వైద్యనాథన్ పదవీకాలం అక్టోబరులో ముగియనుంది . బంధన్ బ్యాంక్ సీఎఫ్ఓ రాజీవ్ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు . ఈయన యాక్సిస్ బ్యాంకు కొత్త సీఎఫ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి . ఆస్పిరేషన్ న్యూమోనియా అలాంటిది కాదు . నోటిలోని బ్యాక్టీరియా లేదా కడుపులోని అన్నం ( యాసిడ్ ) వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి .. అక్కడ చికాకు , ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల వస్తుంది . ఆస్పిరేట్ అంటే పీల్చడం అని అర్ధం . వైద్య పరిభాషలో చెప్పాలంటే గాలి కాకుండా ఇతర పదార్ధాన్ని పొరపాటున శ్వాసనాళంలోకి పీల్చుకోవటం అన్నమాట . ఏదైనా తింటున్నప్పుడు లేదా తాగుతున్నప్పుడు మనం ' పొలమారింది ' అంటుంటాం కదా . అది ఇదే సాధారణంగా ఏదైనా . మింగుతున్నప్పుడు గొంతులో ఉండే ఎపిగ్లోటిస్ అనే ఒక చిన్న కవాటం శ్వాసనాళాన్ని పూర్తిగా కప్పేస్తుంది . ఇలా ఆహార పదార్థాలు , ద్రవాలు వంటివి శ్వాసకోశంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది . కానీ వయసు పెరిగినప్పుడు లేదా మత్తులో ఉన్నప్పుడు మింగటానికి తోడ్పడే కండరాల మధ్య సమన్వయం కొరవడుతుంటుంది . దీంతో ఎపిగ్లోటస్ వెంటనే మూసుకోకపోవచ్చు . లేదా ఆలస్యంగా మూసుకోవచ్చు . అప్పుడు తినే ఆహారం , తాగే నీరు లేదా వాంతి పదార్థాలు పొరపాటున శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి . ఇలా లోపలికి వెళ్లిన పదార్థాలు , వాల్లో నోరు , గొంతు లేదా జీర్ణాశయంలోని హానికారక బ్యాక్టీరియా ఉందనుకోండి . అదీ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది . లోపల ఉండే తేమ , వేడి వాతావరణంలో వేగంగా వృద్ధి చెంది .. తీవ్ర ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది . చివరికిది ఆస్పిరేషన్ న్యుమోనియాగా మారుతుంది . ఇది చాలా తీవ్రమైంది . ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు . ముఖ్యంగా వృద్ధులకు , రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది . * కొన్నిసార్లు కడుపులోని పదార్థాలూ పైకి వచ్చి , ఊపిరితిత్తుల్లోకి వెళ్లొచ్చు . దీంతో జీర్ణాశయంలోని ఆమ్లం సున్నితమైన ఊపిరితిత్తుల కణజాలాన్ని కాల్చేయొచ్చు . తీవ్రమైన వాపు తలెత్తాచ్చు . దీన్ని ' కెమికల్ న్యుమోనైటిస్ ' అంటారు . ఇది ఊపిరితిత్తులను బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కు గురిచేస్తుంది . * ఏదైనా బయటి పదార్ధం ఊపిరితిత్తులలోకి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి దగ్గకపోయినా లేదా ఉక్కిరిబిక్కిరి అయినట్లు బయటకు కనిపించక పోయినా దాన్ని ' సైలెంట్ ఆస్పిరేషన్ ' అంటారు . ఇది నాడులు దెబ్బతినడం లేదా గొంతులో స్పర్శ తగ్గడం వంటి సమస్యలు గలవారిలో తరచూ కనిపిస్తుంటుంది . న్యుమోనియా తలెత్తే వరకూ బయటపడదు కాబట్టి ఇది చాలా ప్రమాదకరం . అంచనాలకు మించి .. చాలామంది అసంఘటిత రంగం అనగానే వీధి వ్యాపారులు , చిన్న కుటుంబ వ్యాపారాలు మాత్రమే అనుకుంటారు . కానీ , వ్యవసాయేతర , కంపెనీల చట్టం కింద నమోదు కాని వ్యాపారాలన్నీ ఈ కోవలోకే వస్తా యని మంత్రిత్వ శాఖ వివరిస్తోంది . కిరాణా దుకాణాలు , రిటెయిలర్లు , రెస్టారెంట్లు , రవాణాదారులు , మరమ్మతు దుకాణాలు , చిన్న తయారీ కేంద్రాలు , బ్యూటీ సెలూన్లు ఇవన్నీ ఇందులో భాగమే . ఇవి వస్తు , సేవల పన్ను ( జీఎస్టీ ) లేదా ఉద్యమ్ కింద నమోదైనా , వీటిని నీచడం లేదు . 80 % మందికి ఉపాధి దేశంలో శ్రామిక శక్తిలో 80 % మందికి అసంఘటిత రంగమే ఉపాధి కల్పిస్తోంది . ఉత్పాదకతలో దాదాపు 50 % వాటా దీనిదే . మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన 2024-25 వార్షిక సర్వే ప్రకారం , దేశంలో 2003- 24 లో 7.31 కోట్లుగా ఉన్న అసంఘటిత సంస్థల సంఖ్య 2025 నాటికి 7.92 కోట్లకు పెరిగింది . ఉపాధి పొందు తున్న వారి సంఖ్య 12.06 కోట్ల నుంచి 12.81 కోట్లకు చేరింది . 2025-26 ఆర్ధిక సంవత్సరం మార్చి త్రైమాసిక అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 8.17 కోట్ల అసంఘ త సంస్థలు 15.17 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తు న్నాయి . భారత ఆర్థిక వ్యవస్థలో మరే ఇతర రంగం ఇంత భారీ స్థాయిలో ఉపాధి కల్పించడం లేదు . ' ఎందుకు అవసరం ? మనదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ( ఐఐపీ ) , ద్రవ్యోల్బణ సూచీ ( సీపీఐ ) , జీఎన్బీ , పీఎంబ వంటి ఎన్నో సూచీలు ఉన్నాయి . ఇవన్నీ వ్యవస్థీకృత రంగాన్నే ప్రతిబింబిస్తున్నాయి . కోట్ల సంఖ్యలోని చిన్న దుకాణదారులు , రవాణాదారులు నష్టాలను ఎదుర్కొన్నా , వార్షిక సర్వేలు వచ్చే వరకు ఈ వివరాలు వెల్లడికావడం లేదు . ఈ సమాచార లోపాన్ని కొత్త సూచీ భర్తీ చేయనుంది . * ద్రవ్యోల్బణం పెరిగితే అది గిరాకీ వల్లా ? లేక వస్తువుల కొరత వల్లా ? అనేది ఆర్బీఐ అంచనా వేస్తోంది . అసంఘటిత రంగంలో అమ్మకాలు పడిపో యినట్లు ఈ సూచీ ద్వారా తెలిస్తే , అందుకు తగ్గ నిర్ణయాలనూ ఆర్బీఐ తీసుకునే వీలుంటుంది . 15 కోట్ల మందికి పైగా ఉపాధి ' సమస్య తీవ్రం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టొచ్చు . టిడిపి లెక్కల్లో వాస్తవ సమాచారం అందుబాటు లోకి వస్తుంది . సూచీని ఎప్పటికప్పుడు గమనిస్తే , నిరుద్యోను సంత * ఎస్ఎఫ్ఎంసీజీ సంస్థలు తమ వ్యాపార వ్యూహాలు మార్చుకోవచ్చు . * ఏ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది | ప్రభుత్వం గుర్తించి , అందుకు తగ్గ బడ్జెట్ ప్రణాళిక లను సిద్ధం చేసుకోవచ్చు . ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు నాణ్యత మెరుగుకు ఫోర్డ్ చర్యలు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బహుళజాతి వాహన సంస్థ ఫోర్ట్ , కృత్రిమమేథ ( ఏఐ ) సాంకేతికత స్థానంలో మళ్లీ అనుభవజ్ఞులైన తన పూర్వ ఉద్యోగులనే నియమించుకుంటోంది . ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచు కోవడం కోసం ఏర్పాటు చేసుకున్న ఏఐ , ఆటోమేటెడ్ నాణ్యతా వ్యవస్థలు అంచనాలకు తగ్గట్లుగా పనిచే యకపోవడం ఇందుకు నేపథ్యమని ఆంగ్ల వార్తా సంస్థలు తెలిపాయి . గతంలో ఫోర్స్లో పనిచేసిన ఇంజినీర్లతో పాటు సప్లయర్ కంపెనీల నుంచి నిపుణులనూ కలిపి 350 మంది వరకు గత మూడేళ్లలో ఫోర్ట్ సంస్థ వెనక్కి తీసుకొచ్చిందని సమాచారం . కార్ల తయారీలో నాణ్యత పెంచుకోవడానికి , వ్యయాలను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది . ఆటోమేషన్ పై అతిగా ఆధారపడ్డాం : కార్ల తయారీలో ఆటోమేషన్ పై మరీ ఎక్కువగా ఆధారపడ్డామని .. దశాబ్దాలు పాటు నేర్చుకున్న ఇంజినీరింగ్ అనుభవానికి ఉన్న విలు పను నిర్లక్ష్యం చేసినట్లు పోర్ట్ సీఓఓ కుమార్ గల్హోత్రా పేర్కొన్నారు . ఏఐ సామర్థ్యాలను మరీ ఎక్కువగా అంచనా వేశామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ( వాహన హార్డ్వేర్ ఇంజినీ రింగ్ ) చార్లెస్ పూన్ అంటున్నారు . ' ఏఐ అనేది వినియోగ కర టూర్ అనేది వాస్తవమే . దానికి ఇచ్చే డేటా నాణ్యత పైనే ఆధారపడి ఉంటుంది . అయితే అనుభవం గల ఇంజి నీర్ల విజ్ఞానాన్ని , డేటా రూపంలో పోర్ట్ ఉంచుకోలేకపో యిందని వివరించారు . పొలమారితే ప్రమాదమే ! ఎలా గుర్తించాలి ? పొలమారిన వెంటనే విపరీతమైన దగ్గు రావడం , కళ్లలో నీళ్లు తిరగడం , ఉన్నట్టుండి గొంతు మారటం ( గొంతులో గరగర లేదా తడిగా వినిపించడం ) వంటివి గమనిస్తూనే ఉంటాం . ఇదంతా శ్వాసకోశంలోకి వెళ్ల్చే పదార్ధాంచే బయటకు ప్రయత్నమే . ఒకవేళ అవి ఊపిరితిత్తుల్లోకి చేరితే , రెండు మూడు రోజుల తర్వాత కొన్ని లక్షణాలు బయటపడతాయి * ఆగకుండా దగ్గు రావటం * దువ్వాసనతో వాడిన కఫం పడటం తీవ్రమైన జ్వరం , చలి * గాలి పీల్చుకున్నప్పుడు ఛాతీలో నొప్పి , శ్వాస సరిగా ఆడకపోవడం అకస్మాత్తుగా తీవ్రమైన అలసట , అయోమయం ( గందరగోళం ) , మగత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు . ముఖ్యంగా పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారుతున్నా ఆకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినా , గందరగోళానికి గురైనా ( ముఖ్యంగా వృద్ధుల్లో ) తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి . నిర్ధారణ ఎలా ? ఆయా లక్షణాలను బట్టి ఆస్పిరేషన్ న్యుమోనియాను అనుమానిస్తారు . ముందుగా . స్టెతస్కోప్తో ఊపిరితిత్తుల్లోని శబ్దాలను వింటారు . ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు , ద్రవం ఉన్నాయో లేవో తెలుసుకోవటానికి ఛాతీ ఎక్స్ - రే తీయిస్తారు . చాలావరకూ దీంతోనే సమస్య నిర్ధారణ అవుతుంది . యాంటీబయాటిక్ మందులు ప్రధానం . ఇవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గటానికి తోడ్పడతాయి . అవసరమైతే బయటి నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది . ఒంట్లో నీటిశాతం తగ్గితే సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది . సకాలంలో చికిత్స చేస్తే చాలామంది పూర్తిగా కోలుకుంటారు . అయితే వయసు . ఎంత త్వరగా యాంటీబయాటిక్స్ మొదలెట్టారు , అప్పటికే ఉన్న ఇతరత్రా ఆరోగ్య సమస్యల వంటి వాటిపై కోలుకోవటం ఆధారపడి ఏఐ సంస్థలతో టెక్ మహీంద్రా , మారుతీ జట్టు టెక్ మహీంద్రా , మారుతీ సుజుకీ ఇండియా ( ఎంఎస్ ) తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ( ఏఐ ) వినియోగం కోసం ఏఐ సంస్థలతో జట్టుకడుతున్నాయి . టెక్ మహీంద్రా తన విక్రయాలు , కస్టమర్లతో సంబంధం ఉండే బృందాలకు ఏఐ ప్లాట్ఫాం పర్పైక్సిటీని అందించనున్నట్లు తెలిపింది . క్లయింట్లతో వారు మరింతగా చర్చలు జరపడానికి రియల్ టైం , సోర్స్ బ్యాక్ ఆలోచనలను పెర్పైక్సిటీ ఇవ్వనుందని కంపెనీ సీఈఓ , ఎండీ మోహిత్ జోషి పేర్కొన్నారు . 5 అంకురాలతో : తన వ్యాపార కార్యకలాపాల సామ ర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి , వినియోగదారు అనుభవాలను మెరుగుపరచడానికి పలు సొల్యూషన్లను రూపొందించడం కోసం 5 అంకురాలు - మినీమైన్స్ , ఈజ్ వర్క్ ఏఐ , సర్వమ్ ఏఐ , సి . , కోడ్మెట్ ఏఐతో మారుతీ సుజుకీ ఇండియా జట్టుకట్టింది . వృద్ధులకు ముప్పు మరింత ఎక్కు ఆస్పిరేషన్ న్యుమోనియా వృద్ధుల్లో ఎక్కువ వయసు మీద పడుతున్నకొద్దీ మింగడానికి తోడ్పడే కండరాలు బలహీనపడతాయి . గొంతులో అడ్డుపడినప్పుడు దగ్గే ప్రతిస్పందన ( గ్యాగ్ రిఫ్లెక్స్ ) కూడా మందగిస్తుంది . వృద్ధుల్లో మింగడాన్ని ప్రభావితం చేసే ఇతర ఆరోగ్య సమస్యలూ ఎక్కువే . అందువల్ల వీరికి ఆస్పిరేషన్ న్యుమోనియా ముప్పు ఎక్కువగా ఉంటుంది . అలాగని వీరికే పరిమితం కాదు . కొన్నిరకాల జబ్బులు గలవారికి , ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ అతిగా మద్యం తాగేవారికి ముప్పు పొంచి ఉంటుంది . * ఎవరైనా మోతాదుకు మించి మద్యం తాగినప్పుడు , వారి నాడీ వ్యవస్థ మందగిస్తుంది . గొంతులో ఏదైనా అడ్డుపడినప్పుడు సహజంగా వచ్చే దగ్గు ( గ్యాగ్ రిఫ్లెక్స్ ) , మింగే ప్రక్రియ దెబ్బతింటుంది . అంతేకాదు .. మద్యం మత్తులో ఉన్నప్పుడు వాంతి చేసుకుంటే , కడుపులోని పదార్థాలు తేలికగా శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతాయి . ఇది అత్యంత ప్రమాదకరం . కడుపులోని ఆమ్లం ఊపిరితిత్తుల కణజాలాన్ని కాల్చివేస్తుంది . * పక్షవాతం వచ్చినవారు మింగడానికి చాలా ఇబ్బంది పడతారు . కొన్నిసార్లు పొలమారి , ఊపిరితిత్తుల్లోకి పదార్థాలు చేరుతున్నా వీరు ఏమాత్రం దగ్గరు ( సైలెంట్ అస్పిరేషన్ ) , పక్షవాతం తరచూ మింగడంలో ఇబ్బంది ( డైస్ఫాగియా ) కలిగిస్తుంది . ఇది గొంతు , నోటిలోని కండరాలను స్తంభింపజేస్తుంది లేదా బలహీనపరుస్తుంది . దీనివల్ల ఆహారం , ద్రవాలు శ్వాసనాళంలోకి సులభంగా ప్రవేశిస్తాయి . పక్షవాతం బారినపడ్డవారిలో 20-40 % మంది ఆస్పిరేషన్ న్యుమోనియాకు గురవుతున్నారని అంచనా . * ఆల్జీమర్స్ , పార్కిన్సన్స్ , తీవ్ర మతిమరుపు ( డిమెన్షియా ) వంటి నాడీ సంబంధ జబ్బులు గలవారికి ఆస్పిరేషన్ న్యుమోనియా ముప్పు పొంచి ఉంటుంది . వీరిలో సురక్షితంగా మింగడానికి అవసరమైన కండరాల కదలికలను సమన్వయం చేసే మెదడు సామర్థ్యం దెబ్బ తింటుంది . * ఛాతీలో మంట ( జీరణ ) సమస్య గలవారికి ముప్పు పొంచి ఉంటుంది . వీరిలో , ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు , కడుపులోని పదార్థాలు గొంతులోకి వెనక్కి వస్తాయి . ఇవి తేలికగా శ్వాసనాళంలోకి జారిపోయే ప్రమాదముంది . * కొన్నిసార్లు శస్త్రచికిత్సలు చేయించుకునే వారికీ శ్వాసకోశంలోకి పదార్థాలు వెళ్లే అవకాశముంది . శస్త్రచికిత్స చేసేటప్పుడు జనరల్ అనస్థీషియా ఇస్తుంటారు . ఇది శరీరం మొత్తాన్ని సడలిస్తుంది . కడుపులోని పదార్థాలను కిందే ఉండేలా చేసే కండరాన్ని సడలిస్తుంది . అలాగే గ్యాగ్ రిప్లెక్స్ను అణచి పెడుతుంది . అందుకే సర్జరీకి ముందు కొన్ని గంటల పాటు రోగులను ఏమీ తినవద్దని , తాగవద్దని కచ్చితంగా సూచిస్తుంటారు . * వృద్ధులతో పోలిస్తే పిల్లల్లో ఇది తక్కువే . అయితే పుట్టుకతోనే మింగడంలో లోపాలున్నా , జీర్ణాశయంలోని అన్నం పైకి గొంతులోకి ఎగదన్నుకు రావటం ( రిఫ్లక్స్ ) తీవ్రంగా ఉన్నా .. చిన్న చిన్న వస్తువులు , ఆహారం గొంతులో అడ్డుపడినా పసిపిల్లలకు దీని ప్రమాదం పొంచి ఉంటుంది . ఆస్పిరేషన్ న్యూమోనియా ఓ అదృశ్య శత్రువు . ఎంతటి ప్రమాదకరమైంది అయినా దీన్ని నివారించటం మన చేతుల్లోనే ఉంది . చిన్నపాటి జాగ్రత్తలతోనే దీన్ని అడ్డుకోవచ్చు . నిటారుగా కూర్చోబెట్టడం : ఇంట్లో వృద్ధులు , మంచానికే పరిమితమైనవారు ఉన్నట్టయితే భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి . వీరు పడుకుని ఉన్నప్పుడు ఏమీ తినిపించకూడదు . నిటారుగా 90 డిగ్రీల కోణంలో కూర్చోబెట్టి , తినిపించాలి . భోజనం పూర్తయిన తర్వాత కనీసం 30 నుండి 15 నిమిషాల పాటు అలాగే కూర్చోనివ్వాలి . చిన్న చెంచాతో , చిన్న చిన్న ముద్దలు తినిపించాలి . ఒక ముద్ద పూర్తి లి . బుగ్గల లోపల ఏమైనా ఆహారం మిగిలిపోయిందేమో జాగ్రత్తగా చూడాలి . ఎవరైనా గానీ నెమ్మదిగా తినడం , తింటున్నప్పుడు మాట్లాడటం లేదా టీవీ చూడటం వంటి ధ్యాస మళ్లించే పనులకు దూరంగా ఉండాలి . మద్యం విషయంలో : అతిగా మద్యం తాగొద్దు . ఎవరైనా అతిగా తాగి మత్తులో ఉన్నట్టయితే వెల్లకిలా ( c ) eenadu పడుకోబెట్టాడు . ఆ స్థితిలో వాంతి చేసుకుంటే , అది నేరుగా ఊపిరితిత్తులలోకి జారిపోయే ప్రమాదం ఉంది . అందువల్ల వారిని ఎల్లప్పుడూ పూర్తిగా ఒక పక్కకు తిప్పి , తల కొద్దిగా కిందకు వాలి ఉండేలా చేతిని అసరాగా పెట్టి ( రికవరీ పొజిషన్ ) పడుకోబెట్టాలి . దీంతో ఒకవేళ వాంతి చేసుకున్నా నోటి నుంచి సురక్షితంగా బయటకు పోతుంది . వాంతిలోని పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లవు . ఆహార పదార్థాల కూర్పు : నీళ్లలాంటి పల్చటి ద్రవాల కన్నా సూప్ లాంటి కాస్త చిక్కటి ద్రవాలను మింగడం వృద్ధులకు సులభం . ఆహారాన్ని కూడా బాగా మెత్తగా చేసి తినిపించాలి . నోటి పరిశుభ్రతః ఇది అత్యంత కీలకం . మన నోట్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది . సరిగా శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది . ఇలాంటివారు తమ లాలాజలాన్ని పొరపాటున పీల్చుకున్నా పెద్దమొత్తంలో బ్యాక్టీరియా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి , ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది . అందువల్ల రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా పళ్లు తోముకోవాలి . దీంతో నోటిలో హానికరమైన బ్యాక్టీరియా నశించి , ఇన్ఫెక్షన్ తలెత్తే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది . ఈనాడు బిజినెస్ 24,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ అమెరికా , ఇరాన్ మధ్య 110 372 నిఫ్టీ దేశీయ సూచీలు నష్టాల్లో 76728 23946 ముగిశాయి . ధర పెరగడమూ మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది . ఐటీ , వాహన , చమురు షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది . డాలర్ తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 94.51 వద్ద ముగిసింది . బ్యారెల్ ముడిచమురు ధర 151 % పెరిగి 19.00 డాలర్ల వద్ద ట్రేడవుతోంది . ఆసియా మార్కెట్లలో కొరియా మినహా మిగతావి లాభపడ్డాయి . ఐరోపా సూచీలు బలహీనంగా ట్రేడయ్యాయి . * బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ .1.47 లక్షల కోట్లు తగ్గి రూ . 473.69 లక్షల కోట్ల ( 5.02 లక్షల కోట్ల డాలర్ల ) కు చేరింది . రేపటి నుంచి బజాజ్ ఆటో రూ .5,632 కోట్ల షేర్ల బైబ్యాక్ జులై 1 నుంచి బజాజ్ ఆటో రూ .5632.8 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రారంభం కానుంది . రూ .100 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ .12000 చొప్పున 46.94 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది . జులై 1 న ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్ , జులై 7 న ముగియనుంది . కాండేర్కు స్మృతి మంధాన ప్రచారం తమ లైప్ స్టైల్ ఆభరణాల బ్రాండ్ కాంచేర్ ప్రచారకర్తగా క్రికెటర్ స్మృతి మంధానను నియమించినట్లు కల్యాణ్ తెలిపింది . ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న షారు క్ థాన్ కు ఈమె జతచేరతారు . ఈ బ్రాండ్ను ఆధునిక వినియోగదారులకు చేరువ చేసేందుకు స్మృతి నియా మకం దోహద పడుతుందని కాంకేర్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణరామన్ పేర్కొన్నారు . మహిళా క్రికెట్కు ఆదరణ పెరుగుతున్న నేప ద్యంలో , ప్రతిరోజు ధరించే ఆభరణాల ప్రచారానికి స్మృతి ప్రాతినిధ్యం వహిం చడం కలిసొస్తుందని వివరించారు . వినియోగదారులు స్టైల్ను తెలుసుకున్న బ్రాండ్ అనుబంధంపై సంతోషంగా ఉన్నట్లు స్మృతి వివరించారు . పారిశ్రామికోత్పత్తిలో 5.1 % వృద్ధి ఢిల్లీ : తయారీ రంగం మెరు గైన పనితీరు కనబర్చడంతో ఈ ఏడాది మే నెలలో దేశ పారిశ్రామి కోత్పత్తి 5.1 % పెరిగింది . ఏప్రి లో ఈ వృద్ధి 4.9 శాతంగా ఉంది . పారిశ్రామికోత్పత్తి సూచీ ( ఐఐపీ ) ఆధారంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధిని లెక్కిస్తారు . 20 : 22-23కు ఆధార సంవత్సరాన్ని మార్చాక కొత్త సిరీస్లో విడుద ' లైన రెండో నెల గణాంకాలు ఇవి . ' తయారీ ధర కోడి గుడు సూచీ ( పీపీఐ ) ఆధారంగా కొత్త సిరీస్లో మే నెల పారిశ్రామికోత్పత్తి సూచీ గణాంకాలను రూపొందించినట్లు గణాంకాలు , కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం ( ఎన్ఎస్ఓ ) తెలిపింది . ' మే నెలలో పారిశ్రామికోత్పత్తి వార్షిక ప్రాతిపది పెరిగింది . తయారీ రంగ ఉత్స 55.1 % త్తిలో 5.5 % , విద్యుత్ , గ్యాస్ ఉత్పత్తిలో 9.9 % వృద్ధి నమోదుకావడం ఇందుకు దోహదం చేసింద'ని జాతీయ గణాంకాల కార్యాలయం ( ఎన్ఎస్ ) తెలిపింది . || • | 30 న ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు ( నెక్ G౦ డాకు రూపాయలలోని హైదరాబాద్ వరంగల్ విజయవాడ 650 652 680 || తూ / పగోదావరి 640 విశాఖపట్నం || చిత్తూరు sukhi@eenadu.in సుఖీభవ చెవుల్లో రొదలేల ? 640 713 సమస్య : నాకు 55 ఏళ్లు . కొన్నేళ్లుగా వినికిడి తగ్గి . సమస్య చెవుల్లో కీమరాళ్ల రొద . , ఒక్కొక్కసారి బుస్ బుస్ మనే చప్పుళ్లు వినిపిస్తున్నాయి . ఇదే సమస్య | దీనికి మందులు గానీ పరిష్కారాలు గానీ సూచించగలరు . సలహా రామకృష్ణ ( ఈమెయిల్ ) సలహా : వివరాలను బట్టి చూస్తే మీకు టిన్నిటస్ అనే సమస్య ఉన్నట్టు తోస్తోంది . ఇందులో బయట ఎలాంటి చప్పుడు లేకపోయినా చెవుల్లో గుయ్యిమని మోగుతున్నట్టు , సముద్రం | ఘోషిస్తున్న దురాళ్ల డ మాదిరిగా వినిపిస్తుంటుంది . ఇదేమీ జబ్బు కాదు . చెవి సమస్యకు లక్షణం మాత్రమే . అన్నింటికన్నా ముఖ్యమైన సమస్య వయసు మీద పడటం వల్ల వినికిడి తగ్గటం ( ప్రెస్ క్యూసిస్ ) . మీ వయసును బట్టి చాలావరకూ ఇదే కారణమై ఉండొచ్చని అనిపిస్తోంది . ఇందులో లోపలి చెవిలో సూక్ష్మ కేశాలు క్షీణించటం వల్ల ఉచ్ఛ శబ్దాలు సరిగా వినిపించవు ( హై ఫ్రీక్వెన్సీ సెన్సారీన్యూరల్ హియరింగ్ లాస్ ) . మీకు మధుమేహం ఉందో లేదో , దీర్ఘకాలంగా అధిక రక్తపోటు మందులేవైనా వాడుతున్నారో లేదో తెలియజేయలేదు . కొందరికి వీటితోనూ చెవిలో మోత వినిపించొచ్చు . అలాగే పనిచేసే చోట పెద్ద పెద్ద శబ్దాలకు గురవటమూ కారణం కావచ్చు . మీరు ఈఎన్టీ నిపుణుడిని సంప్రదిస్తే చెవులను పరిశీలించి , ప్యూర్టోన్ ఆడియోమెట్రీ పరీక్ష చేస్తారు . ఈ పరీక్షతో ఎలాంటి రకం వినికిడి లోపమో తెలుస్తుంది . నిజానికి చెవిలో మోతను తగ్గించే మందులేవీ లేవు . ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద శబ్దాలకు గురైతే చెవి లోపలికి డెక్సా మెథసోన్ ఇంజెక్షన్ ఇస్తే కుదురుకుంటుంది గానీ మీరు దీర్ఘకాలంగా సమస్య నా సెన్సారీన్యూరల్ హియరింగ్ బాస్ ఉన్నట్టు వినికిడి పరీక్షలో తేలితే మాస్కర్తో కూడిన వినికిడి సాధనం ఉపయోగపడుతుంది . ఇది కీచురాళ్ల రొద వంటి చప్పుళ్లు తక్కువగా వినబడేలా చేస్తుంది . వినికిడి కూడా మెరుగవుతుంది . ఒకవేళ రాత్రిపూట చెవిలో మోతతో నిద్ర | పట్టటం కష్టంగా ఉంటే ఇష్టమైన పాటలో , సంగీతమో వింటూ పడుకోవటం మంచిది . కొందరికి కుంగుబాటు తగ్గించే | మందులతో ఉపశమనం కలగొచ్చు . ఒకవేళ మధ్య చెవిలో సమస్య మూలంగా మోత మోగుతున్నట్టయితే శస్త్రచికిత్సతో నయమయ్యే అవకాశముంది . - డా || ఎన్.విష్ణుస్వరూప్ రెడ్డి . సీనియర్ ఈఎన్టీ సర్జన్ మీ ఆరోగ్య సమస్యలను sukhi @ eenadu.in కు పంపొచ్చు . ఐస్క్రీమ్ విరేచనాలా ? కొందరికి ఐస్క్రీమ్ తింటే విరేచనాలు పట్టుకుంటుంటాయి . దీనికి కారణం ఐస్క్రీమ్ తయారీలో ఉపయోగించిన పాలలో ఉండే చక్కెర పడకపోవటం . దీన్నే ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు . దీనికి కారణం ల్యాకేజ్ అనే ఎంజైమ్ లోపం . ఈ ఎంజైమ్ చిన్న పేగుల్లో ఉత్పత్తి అవుతుంది . ఇది కొద్దిగా ఉత్పత్తయ్యేవారు పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోగలరు . కానీ చాలా తక్కువగా ఉత్పత్తయ్యేవారిలో ల్యాక్టోజ్ పూర్తిగా జీర్ణం కాదు . పేగుల్లోని బ్యాక్టీరియా దీన్ని పులిసేలా చేస్తుంది . దీంతో కడుపుబ్బరం , కడుపు నొప్పి , విరేచనాల వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి . - ShareChat