రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో సుమారు 6 GW సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ 23, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారు.
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#AndhraPradesh #🎨సమ్మర్ క్రాఫ్ట్ ఐడియాస్✂️


