ShareChat
click to see wallet page
search
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #karimanagar #latest news #news
karimanagar - కల@ ప్రజలగరం:  . ಅದ ೧ನ. మళ్లీ ప్రమాదం!  భూగర్ధగనిలో ఎస్రిర్పీ 3 సైద్వాల్ కూలడంతో ఘటన. గాయపడిన ముగ్గురు కార్శికులు కలం కరీంనగర్ :ನಿಂಗರಣ ಬ್ಗು బ్యూరో  గనుల్లో కార్మికుల భద్రత మరోసారి ప్రశ్నార్ధకంగా మంచిర్యాల   జిల్లా రాంపూర్ొ మారింది 0 భూగర్భ గనిలో . ఏరియాలోని ఎన్ 8ర్ పీ 3 షిఫ్టలో బొగ్గు వెలికితీత పనులు గురువారం జరుగుతుండగా సైడ్వాల్ ఒక్కసారిగా కూలి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు  ప్రమాదంలో కార్మికుడికి తీవ్ర రక్తస్రావం . మహేందర్ అన కావడంతో  సింగరేణీ ఏరియా   ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు మరో ఇద్దరు కార్మికులు కూడా ఆసుపత్రిలో  చికిత్స ఘటనతో గనిలో పొందుతున్నారు: కార్మికుల్లో ఆందోళన నెలకొంది ఇదే గనిలో 2021 నవంబరులో రూఫ్ కూలిన ప్రమాదంలో నలుగురు  కార్మికులు ಮೃರ చెందారు సమయంలో ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది  మళ్లీ అదే గనిలో ప్రమాదం జరగడం భద్రతా అమలుపై ప్రమాణాల' సందేహాలు రేకెత్తిస్తోంది సింగరేణి వ్యాప్తంగా గతంలో కాకతీయ ఖని, వకిలపల్లి, ఆర్ కేః 5బీ తదితర భూగర్భ గనుల్లో కూడా రూఫ్ కూలిపోవడం; బ్లాస్టింగ్ మిస్ఫైర్లు, లోడింగ్ ప్రమాదాల కారణంగా కార్మికులు ప్రాణాలు' చేసుకున్నా కోర్పోయిన ఘటనలు చోటు ಯ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల కోసం కార్మికులపై ఒత్తిడి పెంచుతూ, భద్రతా తనిఖీలు పూర్తిస్థాయిలో ్వహించకుండా పనుల్లోకి పంపుతున్నారని . ನ೦ ఆరోపిస్తున్నార కార్మిక సంఘాలు బ్లాస్టింగ్ ಯ అనుతరం గనులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ತರಿಐುಲನು ಅನುಮಲಿಂವೌಲನ ನಿಬಂಧನಲು ఉన్నప్పటికీ; కొన్ని చోట్ల వాటిని పాటించడం  లేదని విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ పీ ప్రమాదంపై సింగరేణి ఉన్నతాధికారులు  =ా విచారణకు ఆదేశించారు ಯಏಜಿನಿ 5ರಮಿತುಲತು 1 అందించడంతో ಮೆರುಗನ   ಐದಭಂ పాటు గనుల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా . యాలని కార్మిక సంఘాలు డిమాండ్ అమలు చేస్తున్నా OD Kalam  lain కలర 03 Tuly 2026 Fr] , కల@ ప్రజలగరం:  . ಅದ ೧ನ. మళ్లీ ప్రమాదం!  భూగర్ధగనిలో ఎస్రిర్పీ 3 సైద్వాల్ కూలడంతో ఘటన. గాయపడిన ముగ్గురు కార్శికులు కలం కరీంనగర్ :ನಿಂಗರಣ ಬ್ಗು బ్యూరో  గనుల్లో కార్మికుల భద్రత మరోసారి ప్రశ్నార్ధకంగా మంచిర్యాల   జిల్లా రాంపూర్ొ మారింది 0 భూగర్భ గనిలో . ఏరియాలోని ఎన్ 8ర్ పీ 3 షిఫ్టలో బొగ్గు వెలికితీత పనులు గురువారం జరుగుతుండగా సైడ్వాల్ ఒక్కసారిగా కూలి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు  ప్రమాదంలో కార్మికుడికి తీవ్ర రక్తస్రావం . మహేందర్ అన కావడంతో  సింగరేణీ ఏరియా   ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు మరో ఇద్దరు కార్మికులు కూడా ఆసుపత్రిలో  చికిత్స ఘటనతో గనిలో పొందుతున్నారు: కార్మికుల్లో ఆందోళన నెలకొంది ఇదే గనిలో 2021 నవంబరులో రూఫ్ కూలిన ప్రమాదంలో నలుగురు  కార్మికులు ಮೃರ చెందారు సమయంలో ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది  మళ్లీ అదే గనిలో ప్రమాదం జరగడం భద్రతా అమలుపై ప్రమాణాల' సందేహాలు రేకెత్తిస్తోంది సింగరేణి వ్యాప్తంగా గతంలో కాకతీయ ఖని, వకిలపల్లి, ఆర్ కేః 5బీ తదితర భూగర్భ గనుల్లో కూడా రూఫ్ కూలిపోవడం; బ్లాస్టింగ్ మిస్ఫైర్లు, లోడింగ్ ప్రమాదాల కారణంగా కార్మికులు ప్రాణాలు' చేసుకున్నా కోర్పోయిన ఘటనలు చోటు ಯ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల కోసం కార్మికులపై ఒత్తిడి పెంచుతూ, భద్రతా తనిఖీలు పూర్తిస్థాయిలో ్వహించకుండా పనుల్లోకి పంపుతున్నారని . ನ೦ ఆరోపిస్తున్నార కార్మిక సంఘాలు బ్లాస్టింగ్ ಯ అనుతరం గనులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ತರಿಐುಲನು ಅನುಮಲಿಂವೌಲನ ನಿಬಂಧನಲು ఉన్నప్పటికీ; కొన్ని చోట్ల వాటిని పాటించడం  లేదని విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ పీ ప్రమాదంపై సింగరేణి ఉన్నతాధికారులు  =ా విచారణకు ఆదేశించారు ಯಏಜಿನಿ 5ರಮಿತುಲತು 1 అందించడంతో ಮೆರುಗನ   ಐದಭಂ పాటు గనుల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా . యాలని కార్మిక సంఘాలు డిమాండ్ అమలు చేస్తున్నా OD Kalam  lain కలర 03 Tuly 2026 Fr] , - ShareChat