*ఎవరికీ అన్యాయం జరగదు.. నాదీ పూచీ*
* పార్లమెంటులో కూర్చుని దేశాన్ని ముక్కలుగా చూసే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదని, ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ కూర్చున్న వారంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఈ దేశాన్ని ఒకే దృష్టితో విస్తృత కోణంలో చూడాలి తప్పితే ముక్కలుగా చూడటానికిగానీ, ఆలోచించడానికిగానీ, నిర్ణయం తీసుకోవడానికిగానీ వీల్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. #news #sharechat


