ShareChat
click to see wallet page
search
News via #MyTDP: రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల https://app.mytdpapp.com/share/post/0Q7H1ZS71C05E #JAI AMRAVATI PUNUKOLLU
JAI AMRAVATI PUNUKOLLU - రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల 07.21 AM Apr 29th, 2026 ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 11 కీలక సాగునీటి ప్రాజెక్టులను రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు  ప్రకటించారు ఇందుకోసం రూ 2 వేల కోట్లు . ఖర్చు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం  సమీక్ష నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా . నిర్వహించిన అనంతరం మంత్రిఈ వివరాలు తెలిపారు ఈ . ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో కొత్తగా 2.69 లక్షల ఎకరాల . ఆయకట్టుకు సాగునీరు అందనుండగా మరో2.49 లక్షల స్థిరీకరణ జరుగుతుందని వివరించారు కరవు ఎకరాల ఆయకట్టు పీడిత ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు: రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల 07.21 AM Apr 29th, 2026 ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 11 కీలక సాగునీటి ప్రాజెక్టులను రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు  ప్రకటించారు ఇందుకోసం రూ 2 వేల కోట్లు . ఖర్చు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం  సమీక్ష నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా . నిర్వహించిన అనంతరం మంత్రిఈ వివరాలు తెలిపారు ఈ . ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో కొత్తగా 2.69 లక్షల ఎకరాల . ఆయకట్టుకు సాగునీరు అందనుండగా మరో2.49 లక్షల స్థిరీకరణ జరుగుతుందని వివరించారు కరవు ఎకరాల ఆయకట్టు పీడిత ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు: - ShareChat