DUDEKULA DASTAGIRI
ఓపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా విశాఖపట్నంలో ఘనంగా ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించి, "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆనందంలో భాగస్వాములయ్యారు...❤️❤️
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్