జగన్ తన కుటుంబ విలాసాల కోసం విశాఖ రుషికొండ పై కట్టుకున్న ప్యాలెస్ ఖర్చు రూ.500 కోట్లు. అది అచ్చంగా ప్రజాధనం. ఇలాంటి జగన్, రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు గురించి ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు.
#Amaravati
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱


