ShareChat
click to see wallet page
search
#✌️నేటి నా స్టేటస్
✌️నేటి నా స్టేటస్ - ಅಂಬರಿಕುಡಿ 5ಧ అంబరీషుడు నాబాగుని కుమారుడు: ఒక పర్యాయం; శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి 24 ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి; ఆఖరి . ఏకాదశీ వ్రతం పూర్తయ్యాకా మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసదీక్ష విరమించి; పారణ చేయడానికి ద్వాదశి మహర్షి చెయ్య బోతుండగా దూర్వాస . ముందుగా బ్రాహ్మణ సమారాధన. ಏನ್ತಡು: దూర్వాసుడికి అర్హ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీస్నానానికి వెళ్లి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు. ఎంతకూ తిరిగి రాడు  ద్వాదశి ఘడియలు గడిచి పోతున్నాయని భావించి; ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడంకోసం భుజించక పోతే నట్లు వ్రత భంగం జరుగుతుంది; భుజిస్తే అతిథిని భంగ పరచి అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దలసలహా మేరకు; సమారాధన చేసి; తాను శ్రీహరి . పాదతీర్ణాన్ని సేవించి; విరమణ చేస్తాడు అప్పుడు దూర్వాసుడు నదీస్నానం . దీక్షా జరిగిన విషయం గ్రహించి, అతిథి కంటే ముందు . ముగించుకొని 52) తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై తన జటలలో ఒక దానిని . నేలపై కొట్టి మహాకృత్యను . సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచి పెడతాడు అంబరీషుడు విష్ణు , భక్తుడు అవడం వల్ల శ్రీమహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచి పెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి; దూర్వాసుడి మీదకు. వెడుతుంది, బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి . రక్షించలేమంటారు: చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును . ప్రార్థిస్తాడు  మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే . శరణు వేడుకొమ్మనీ అంటాడు  అప్పుడు గతి లేక దూర్వాసుడు అంబరీషుడిని  ವೆಡು5ನ೧ೌ ನುದರ್ನ ಏತಂ ಕೌಂತಿನ್ತುಂಬ. - ఏకాదశీ వ్రతం చేసిన వారిని; శ్రీ మహా విష్ణువు కంటికి రెప్పలా  'పాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం కా ಅಂಬರಿಕುಡಿ 5ಧ అంబరీషుడు నాబాగుని కుమారుడు: ఒక పర్యాయం; శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి 24 ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి; ఆఖరి . ఏకాదశీ వ్రతం పూర్తయ్యాకా మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసదీక్ష విరమించి; పారణ చేయడానికి ద్వాదశి మహర్షి చెయ్య బోతుండగా దూర్వాస . ముందుగా బ్రాహ్మణ సమారాధన. ಏನ್ತಡು: దూర్వాసుడికి అర్హ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీస్నానానికి వెళ్లి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు. ఎంతకూ తిరిగి రాడు  ద్వాదశి ఘడియలు గడిచి పోతున్నాయని భావించి; ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడంకోసం భుజించక పోతే నట్లు వ్రత భంగం జరుగుతుంది; భుజిస్తే అతిథిని భంగ పరచి అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దలసలహా మేరకు; సమారాధన చేసి; తాను శ్రీహరి . పాదతీర్ణాన్ని సేవించి; విరమణ చేస్తాడు అప్పుడు దూర్వాసుడు నదీస్నానం . దీక్షా జరిగిన విషయం గ్రహించి, అతిథి కంటే ముందు . ముగించుకొని 52) తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై తన జటలలో ఒక దానిని . నేలపై కొట్టి మహాకృత్యను . సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచి పెడతాడు అంబరీషుడు విష్ణు , భక్తుడు అవడం వల్ల శ్రీమహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచి పెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి; దూర్వాసుడి మీదకు. వెడుతుంది, బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి . రక్షించలేమంటారు: చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును . ప్రార్థిస్తాడు  మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే . శరణు వేడుకొమ్మనీ అంటాడు  అప్పుడు గతి లేక దూర్వాసుడు అంబరీషుడిని  ವೆಡು5ನ೧ೌ ನುದರ್ನ ಏತಂ ಕೌಂತಿನ್ತುಂಬ. - ఏకాదశీ వ్రతం చేసిన వారిని; శ్రీ మహా విష్ణువు కంటికి రెప్పలా  'పాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం కా - ShareChat