పోరాడుతున్నా, తన బలహీనతను కళగా మార్చుకుని ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నాడు అహ్మదాబాద్కు చెందిన 27 ఏళ్ల జయ్ గంగాడియా. శారీరక ఇబ్బందులు ఉన్నా ఏడు ఏళ్లలో 500కు పైగా పెయింటింగ్స్ గీసి, రంగుల ద్వారా తన భావాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. తన తల్లి మరణానంతరం గీసిన 'Miss you Mom' పెయింటింగ్కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న జయ్, తన పెయింటింగ్స్ అమ్మగా వచ్చిన డబ్బును కోవిడ్ ఫండ్కు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
మీ రోజును సంతోషంగా, పాజిటివ్గా మొదలు పెట్టాలంటే ప్రతి రోజు TALRadio వినండి.
సోషల్ మీడియాలో TALRadioని ఫాలో అవ్వండి.
#JaiGangadia #Inspiration #ArtBeyondBoundaries #AhmedabadPride #Artist #GoodNews #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ #📰జాతీయం/అంతర్జాతీయం


