ప్రజలకు ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం
AP: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5శాతం రాయితీ ఆఫర్ ప్రకటించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆస్తి పన్నును వచ్చే ఏడాది మార్చి వరకు చెల్లించవచ్చు. అయితే మే 1 నుంచి 31 లోపు చెల్లించేవారికి ఈ రాయితీ వర్తించనుంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ట్యాక్స్ కట్టవచ్చు. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. #news #apnews #sharechat


