"మెగా డీఎస్సీ 2025" లో పేపర్ లీక్ అయిందని ఫేక్ ప్రచారం చేశాడు జగన్ రెడ్డి. అధికారులు వచ్చి గూబ పగిలేలా సమాధానం చెప్పారు. రిజర్వేషన్ సిస్టంలో ఏదో గొడవ జరిగిందన్నారు. దానికి మొహం పగిలేలా అధికారులు జవాబు చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. సర్టిఫికెట్స్ తో సహా ఆధారాలు బయటపెట్టారు అధికారులు.
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️రాజకీయాలు
00:40

