అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. మేధాటవర్స్లో, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటం హార్డ్ వేర్ తయారీలో కీలకం కానున్నాయి.
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
#QuantumCapitalAmaravati
#QuantumValley
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

01:10

