తంబళ్ళపల్లె నియోజకవర్గం, బళ్లాపురానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గిడ్డిరెడ్డి ప్రసాద్ ప్రేమ పేరుతో ఒక ఎస్టీ యువతికి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తీరా పెళ్ళి అనేసరికి కులం ప్రస్తావన తెచ్చి తిరస్కరించాడు. జరిగిన మోసాన్ని తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడి చావుబతుకుల్లో ఉంది. నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్


