కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీకి MGNREGS వేతన విభాగం కింద రూ.1805.24 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో ఉపాధి హామీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించవచ్చు. దీంతో పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. అదే విధంగా జీవనోపాధికి స్థిరత్వం ఏర్పడుతుంది.
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


