మూడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తున్న ఈ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్ట్, తూర్పు భారతదేశంలోనే పారిశ్రామిక రవాణా ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలకు సరికొత్త ఆర్థిక బలాన్ని ఇస్తూ, వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. #🥳Celebrations Video🎆 #🤩మేడ్ ఇన్ ఇండియా🇮🇳 #😇My Status #bjp


