ShareChat
click to see wallet page
search
బహిరంగ సభావేదిక పై ఒక ముఖ్యమంత్రి, ఒక పారిశుధ్య కార్మికురాలు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఎప్పుడైనా చూసారా? సమసమాజం కోసం నిజాయితీగా, నిత్యం తపించే నారా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేటలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' వేదికపై పారిశుద్ధ్య మహిళా కార్మికురాలితో ఆత్మీయంగా మాట్లాడుతున్న కమనీయ దృశ్యం ఇది. #⛽మళ్లీ పెరగనున్న పెట్రోల్‌ ధరలు..ధరలపై హెచ్చరిక
⛽మళ్లీ పెరగనున్న పెట్రోల్‌ ధరలు..ధరలపై హెచ్చరిక - ShareChat
00:21