#📽ట్రెండింగ్ వీడియోస్📱 #TDP ✌️ Chandrababu Naidu #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్
సీఎం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు.
పోలవరం నిర్వాసితులకు రూ. 306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించారు. లబ్ధిదారులకు ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను సీఎం అందించారు.
#PolavaramProject
#ChandrababuNaidu
#AndhraPradesh


