#😰భారత వాయుసేన విమాన ప్రమాదం..ఐదుగురు మృతి #🏛️రాజకీయాలు #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
భారత వైమానిక దళంలో తీవ్ర శోకాన్ని నింపిన అస్సాం జోర్హాట్ విమాన ప్రమాదంలో ఐదుగురు సైనిక వీరులు అమరులు అయ్యారు. ల్యాండింగ్ సమయంలో రన్వేపైనే ఒక్కసారిగా మంటలు చెలరేగి ‘ఏఎన్-32’ రవాణా విమానం కుప్పకూలిన దురదృష్టకర ఘటనపై వాయుసేన అధికారిక ప్రకటన విడుదల చేసింది. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఆ ఐదుగురు ధైర్యశాలల వివరాలను వెల్లడిస్తూ వారి కుటుంబాలకు నివాళులర్పించింది. అలాగే తీవ్రంగా గాయపడిన కో-పైలట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలిపింది..
#IAF #IndianAirForce #AN32Aircraft #JorhatAirbaseCrash


