ShareChat
click to see wallet page
search
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనగణన (Census)లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే ఖచ్చితమైన జనగణన గణాంకాలు అవసరమని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. #ChandrababuNaidu #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
02:51