ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #sports #finance #education
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - || ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ విజయవాడ శుక్రవారం 26 జూన్ 2026 అభిషేక్ , వైభవ్ , సంజ బెల్ఫాస్ట్ : ఐపీఎల్ అనంతరం మరో ధనాధన్ పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమవు తోంది . వరుసగా రెండోసారి టీ 20 వరల్డ్ కప్ సాధిం చాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది . నేటి నుంచి ఐర్లాండ్తో రెండు టీ 20 ల సిరీస్ జరుగ నుంది . అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరం అంతేకాకుండా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ అందరి దృష్టీ నెలకొంది . ఎందుకంటే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుతో పాటే ఉన్న విషయం తెలిసిందే . ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను సాధికారికంగా ఎదుర్కొంటున్న వైభవ్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేస్తాడా ? లేదా ? అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . అయితే వైభవ్ ఆట ఎలా ఉన్నా అతడికి తుది జట్టులో చోటు అంత సులువు కాదు . ఇప్పటికే టాప్ స్థానాల్లో అభిషేక్ , శాంసన్ , ఇషాన్ ఉన్నారు . టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో ఈ త్రయం హాప్ సెంచరీలతో అదరగొట్టింది . వైభవు ఆడించాలను కుంటే శాంసన్ లేక అభిషేక్లో ఒకరిపై వేటు వేయాల్సి ఉంటుంది . ఒకవేళ శాంసన్ను 45 స్థానాల్లో ఆడించాలనుకున్నా అక్కడ శ్రేయాస్ , తిలక్ బరిలోకి దిగనున్నారు . ఇక ఆరో స్థానంలో ఆల్రౌం తుది జట్లు : ( అంచనా ) భారత్ : శాంసన్ , అభిషేక్ / సూర్యవంశీ , ఇషాన్ , శ్రేయాస్ ( కెప్టెన్ ) , తిలక్ , సుందర్ , దూబే , అక్షర్ , అర్జీప్ , హర్షిత్ , ప్రసిద్ / బిషోయ్ . ఐర్లాండ్ టీమ్ టెక్టర్ , రాస్ ఆడెయిర్ , హ్యారీ టెక్టర్ , టక్కర్ ( కెప్టెన్ ) , కాలిట్జ్ , డెలానీ , డాక్రెల్ , హమ్ ప్రేస్ , హోలార్డ్ , విలియమ్స్ జై ముంద్రా . గాలె : శ్రీలంక ' ఎ'తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో ఓపెనర్ సాయి సుదర్శన్ ( 13 ) శతకంతో రాణించాడు . దీంతో గురువారం తొలి రోజు ఆట ముగిసే ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్ RELAN చిన్నోడికి చాన్సిస్తారా ? • వైభవ్ అరంగేట్రంపైనే అందరి దృష్టి • శ్రేయాస్ ఆధ్వర్యంలో బరిలోకి భారత్ • నేటి నుంచి ఐర్లాండ్ తో టీ 20 సిరీస్ • సా . 6 గం . నుంచి సోనీ స్పోర్ట్స్ .. డర్ ఆడడం పరిపాటి . అయినా శాంసన్ను అక్కడ ఆడిస్తే భారత్ కేవలం ఐదుగురు బౌలర్లతోనే పోటీ ఇవ్వాల్సి ఉంటుంది . ఇప్పటికే బౌలింగ్లో బుమ్రా , సిరాజ్ , వరుణ్ అందుబాటులో లేరు . వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వైభవక్కు చాన్స్ ఇద్దామా ! లేక విజయవంతమైన కూర్పుతోనే ముందుకెళ దామా ? అనే నిర్ణయం కోచ్ , కెప్టెన్ చేతుల్లోనే ఉంది . వైభవజట్టులో ఉండడంతో శాంసన్ , అభిషేక్లపై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు . పేసర్ హర్షిత్ గాయం నుంచి కోలుకోవడం సానుకూ లాంశం కానుంది . అయితే తనకు ప్రసిద్ధ , ప్రిన్స్ యాదవ్ నుంచి పోటీ ఉంది . ఇదిలా వుండగా ఐర్లాండ్ జట్టు మాత్రం ఆడెయిర్ , లిటిల్ , స్టిర్లింగ్ , కాంపర్లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడంతో బలహీనంగా కనిపిస్తోంది . లోక్కాన్ టక్కర్ నేతృత్వంలో భారత్ను ఎదుర్కోనున్న ఈ జట్టు డాక్టల్ , డెలానీ , టెక్టర్పై ఆధారపడి ఉంది . బాగా పెద్దదైన ఈ బెల్ఫాస్ట్ మైదానంలో పిచ్ కొంత స్లోగా ఉండే అవకాశముంది . బౌలింగ్కు అనుకూలమైన ఈ పిచ్పి భారత యువ హెచ్ - వాతావరణం ఆటగాళ్లకు కుదురుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు . అలాగే మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై చిన్నపాటి వర్షం కురిసే చాన్సుంది . | సాయి సుదర్శన్ శతకం | భారత్ ' ' తొలి ఇన్నింగ్స్ 333/4 సమయానికి భారత్ ' ఎ ' మొదటి ఇన్నింగ్స్లో 33/4 పరుగులు సాధించింది . కెప్టెన్ ధ్రువ్ జురెల్ ( 68 బ్యాటింగ్ ) తో పాటు ఆంధ్ర బ్యాటర్ షేక్ రషీద్ ( 53 బ్యాటింగ్ ) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు . ఇప్పటికే ఈ జోడీ ఐదో వికెట్కు 116 పరుగులు అందించింది . దేవదత్ ( 12 ) , రుతురాజ్ ( 22 ) నిరాశపరిచారు . స్పిన్నర్ సుదీరకు రెండు వికెట్లు దక్కాయి . సా ( 53 ) ఒక గండం గడిచింది ! • బంగ్లాదేశ్ పై భారత్ విజయం • టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా గ్రూప్ చివరి రెండు మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి . ఈనేపథ్యంలో బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో ఆడుతూ పాడుతూ గెలిచింది . అయితే అసలైన గండం ఆస్ట్రేలియా రూపంలో మనోళ్లకు పొంచి ఉంది . ఈనెల 28 న జరిగే కీలక పోరులో కంగారూల పనికూడా పడితే సెమీస్ బెర్త్ ఖాయమవుతుంది . మాంచెస్టర్ : గ్రూపు ఆఖరి రెండు మ్యాచ్లు చావో రేవో అయిన వేళ హర్మన్ ప్రీత్ సేన జూలు విదిల్చింది . గురువారం జరిగిన గ్రూప్ ' ఎ ' మ్యాచ్ లో బంగ్లాదేశ్ను ఐదు వికెట్లతో చిత్తు చేసింది . మొదట బంగ్లాదేశ్ 20 ఓవ ర్లలో 136/8 స్కోరుకే పరిమితమైంది . ఫిర్థోస్ ( 33 ) , నిగర్ సుల్తానా ( 32 ) , శోభనా మోస్తరీ ( 2 ) మాత్రమే రాణించారు . రాధా యాదవ్ మూడు , శ్రీచ రెండు వికెట్లు పడగొట్టారు . ఛేదనలో భారత్ 16.5 ఓవర్లలో 139/5 స్కోరు చేసి నెగ్గింది . షపాలీ ( 34 బంతుల్లో 8 ఫోర్లు , సిక్స్త్ 53 ) హాఫ్ సెంచరీతో మెరవగా జెమీమా ( 26 ) యాస్తికా భాటియా ( 18 బంతుల్లో 23 ) సత్తా చాటారు . షపాలీ ' ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ' గా నిలిచింది . ఓపెనర్ల జోరు : మంధాన , షషాలీ తొలి వికెట్కు మూడు ఓవర్లలోనే 31 రన్స్ జోడించి శుభారంభం ఇచ్చారు . మంధాన ( 8 ) త్వరగానే నిష్క్రమించి నా . షపాలీ , యాస్తికా వేగంగా ఆడి రెండో వికెట్కు 45 పరుగులు జత చేశారు . ఈ దశలో వడివడిగా వికెట్లు చేజార్చుకున్నా . హర్మన్ , జెమీమా ఐదో వికెటు 30 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు మళ్లించారు . శ్రీ చరణి చరిత్ర ఒకే ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ తెలుగమ్మాయి శ్రీచరణి రికార్డుల కెక్కింది . ఈ మ్యాచ్లో 2 వికెట్లు సాధించడంతో మెగా టోర్నీలో 4 మ్యాచ్లో ఆమె తీసిన వికెట్లు సంఖ్య 12 కి చేరింది . గతంలో ఈ రికార్డు పూనమ్ యాదవ్ ( 10 వికెట్లు ) పేరిట ఉంది . సంక్షిప్తస్కోర్లు : బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 136/8 ( ఫిరోస్ 33 , నిగర్ సుల్తానా 32 , శోభనా మోస్తరీ 22 , రాధా యాదవ్ 3/28 , శ్రీచరణి 2/21 ) , భారత్ 16.5 ఓవర్లలో 139/5 ( షపాలీ 53 , జెమీమా 36 , యాస్తికా 23 , హర్మన్ నాటౌట్ 13 , రితూ మోనీ 2/29 ) , దక్షిణాఫ్రికా సంచలనం అండర్ డాగ్ దక్షిణాఫ్రికా .. అద్భుత విజయంతో వరల్డ్ కప్ లో తొలిసారి నాకౌటక్కు చేరుకోగా ... ఆఖరి లీగ్ మ్యాచ్ లో అదరగొట్టిన బ్రెజిల్ గ్రూప్ - సి విజేతగా నిలిచింది . మొరాకో కూడా తర్వాతి రౌండ్కు చేరుకొంది . కాగా , గ్రూప్ - బి నుంచి స్విట్జర్లాండ్ , కెనడాతోపాటు బోస్నియా హెర్జెగోవినా అనూహ్య రీతిలో రౌండ్ 32 కు చేరుకొంది . • 1-0తో కొరియాకు షాక్ • నాకౌట్ బెర్త్ తో చరిత్ర • ఫిఫా వరల్డ్ కప్ గ్వాడలహార ( మెక్సికో ) ; సంచలనం సృష్టించిన దక్షిణాఫ్రికా జట్టు . పిపా వరల్డ్కప్ చరిత్రలోనే తొలిసారి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది . గ్రూప్ - ఎలో గురువారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 1-0తో కొరియాకు షాకిచ్చింది . తపేలో మనేకో ( 63 వ నిమిషం ) ఏకైక గోల్ చేశాడు . సౌతాఫ్రికా జట్టు తొలి మ్యాచ్లో మెక్సికో చేతిలో ఓడినా .. చెత్తో మ్యాచ్ను డ్రా చేసుకొంది . ఇక , ఆఖరి లీగ్ మ్యాచ్లో విజయంతో గ్రూప్ రెండో స్థానంలో నిలిచి రౌండ్ -2 బెర్త్లు పట్టేసింది . దక్షిణాఫ్రికా 1998 , 2002 , 2010 లో మెగా ఈవెంట్లో బరిలోకి దిగినా . ఎన్నడూ నాకౌట్ చేరలేదు . నాకొట్లో కెనడాతో అమీతుమీ తేల్చుకోనుంది . ఈ మ్యాచ్లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొరియా దాదాపు 800 శాతం బంతిపై ఆధిపత్యం ప్రదర్శించింది . కానీ , గోల్ మాత్రం చేయలేక పోయింది . కాగా , గ్రూప్లో మూడో స్థానంలో నిలిచిన కొరియా . తర్వాతి రౌండ్కు చేరుకొనే విషయమై కొంత వేచిచూడాల్సిన పరిస్థితి . అయితే , మెక్సికో గ్రూప్ - ఎ విన్నర్ గా నిలిచింది . ఆఖరి లీగ్ మ్యాచ్లో మెక్సికో 3-0తో చెక్న చిత్తు చేసింది . మాటో చావెజ్ ( 55 వ ) , జూలియన్ క్వినోనెస్ ( 61 వ ) , ఆల్వరో డాల్లో ( 00-4వ ) మెక్సికోకు గోల్స్ అందించారు . తొలిసారి గ్రూప్లో ఆడిన మూడు మ్యాచ్ నెగ్గిన మెక్సికో మొత్తం 9 పాయింట్లతో టాప్లో నిలిచింది . గులెర్మోకు వీడ్కోలు ? మెక్సికో కీపర్ గ్ను ఒదో రికార్డు సృష్టించాడు . మెస్సీ , రొనాల్డో తర్వాత ఆరో వరల్డ్ కప్ ఆడిన ఆటగాడిగా . తొలి గోల్ కీపర్గా నిలిచాడు . చెక్కి మ్యాచ్లో చివరి 13 నిమిషాల సమయంలో .. గులెర్మో సబ్స్టిట్యూట్ వచ్చాడు . 2030 నాటికి భారత్లో గ్రూప్ టాపర్ బ్రెజిల్ మయామి గార్డెన్స్ ( యూఎస్ ) : వినీసియస్ జూనియర్ డబుల్ ధమాకాతో .. టోర్నీ ఫేవరెట్ బ్రెజిల్ గ్రూప్ - సి టాపర్ నాకౌట్్కు చేరుకొంది . ఆఖరి లీగ్ మ్యాచ్లో బ్రెజిల్ 3–0తో స్కాట్లాండ్ను చిత్తు చేసింది . వినీసియస్ ( 7 వ , 45-3వ నిమిషం ) రెండో గోల్స్ చేయగా .. మాథియాస్ కున్నా ( 30 వ ) ఓ గోల్ అందించాడు . గాయం నుంచి కోలుకొన్న స్టార్ ప్లేయర్ నెమార్ 16 వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు . ఆడిన మూడు మ్యాచ్ల నుంచి రెండు విజయాలు , ఓ డ్రాతో మొత్తం 7 పాయింట్లు సాధించిన టీమ్ . మెరుగైన గోల్స్ తేడాతో గ్రూప్లో అగ్రస్థానం దక్కించుకొంది . కాగా , ఇదే గ్రూప్లో రెండో స్థానంలో నిలిచిన మొరాకో కూడా రౌండ్ 32 బెర్త్ పట్టేసింది . తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో మొరాకో 4-2తో హైతీపై గెలిచింది . గ్రూప్ మనలో ఉన్న స్కాట్లాండ్ నాకౌట్ ఆశలు జీవంగానే ఉన్నా .. కథ ముగిసింది . మరో రూ .1.24 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధాని మోదీతో భేటీ అనంతరం ప్రకటించిన అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ » రూ . 4.56 లక్షల కోట్లకు చేరుకోనున్న మొత్తం పెట్టుబడులు న్యూఢిల్లీ భారత్లో కృత్రిమ మేధ ( ఏఐ ) , క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం 2000 నాటికి 1300 కోట్ల డాలర్ల ( సుమారు రూ .124 లక్షల కోట్లు ) అదనపు పెట్టుబడులు పెట్టను . న్నట్లు అంతర్జాతీయ ఈకామర్స్ , టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది . ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న కంపెనీ సీఈఓ అండ్ జెస్సీ గురువారం ప్రధాని మోదీని కలిసిన అనంతరం ఈ పెట్టుబడులను ప్రకటించారు . 2028-2030 కాలానికి భారత మార్కెట్లో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అమెజాన్ ఆరు నెలల క్రితమే వెల్లడించింది . తాజాగా ప్రకటించిన 1300 కోట్ల డాలర్లతో కలిపి కంపెనీ మొత్తం పెట్టుబడులు 4,800 కోట్ల డాలర్లకు ( రూ .4.56 లక్షల కోట్లు ) చేరుకోనున్నాయి . అంతేకాదు , 2010- 2000 కాలానికి భారత్లో అమెజాన్ మొత్తం పెట్టుబడులు 8,800 కోట్ల డాలర్లను ( రూ .8.36 లక్షల కోట్లు ) మించి భారత్లో అమెజాన్ పెట్టుబడులను స్వాగతిస్తున్నా . ఈ పెట్టుబడులు దేశీయ యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి . అలాగే , మన దేశంలో పెట్టుబడులు పెట్టేం దుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం . -ప్రధాని నరేంద్ర మోదీ పోనున్నాయి . కంపెనీ వ్యాపార వృద్ధికి భారత్ అత్యంత కీలక మార్కెట్ అని జెస్సీ అభివర్ణించారు . భారత ఏఐ , క్లౌడ్ మార్కెట్పై అమెరికా కంపెనీల ఫోకస్ భారత ఏఐ , క్లౌడ్ సేవల మార్కెట్ పై పట్టు కోసం ఆమె రికా టెక్నాలజీ కంపెనీలు పోటాపోటీగా పెట్టుబడులు రెండో రోజు లాభాల్లోనే • సెన్సెక్స్ 109 పాయింట్లు అప్ ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలు , ప్రపంచ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగి దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్ , నిఫ్టీలు వరుసగా రెండో రోజూ లాబాలను నమోదు చేశాయి . గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 10925 పాయింట్లు పెరిగి 77,100.47 వద్ద ముగిసింది . ఎన్ఎస్ఈ నిఫ్టీ 34.35 పాయింట్ల లాభంతో 24,056 వద్ద క్లోజైంది . ఆటో , ఏవియేషన్ , బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి . సెన్సెక్స్లో 19 షేర్లు నష్టపోగా 11 షేర్లు పెరిగాయి . ఇంట్రాడేలో సెన్సెక్స్ 81196 పాయింట్లు పెరిగి డే గరిష్ట స్థాయి 7780318 ని తాకింది . అయితే ఐటీ , మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా ద్వితీయార్ధంలో లాభాలు తగ్గిపోయాయి . నేడు మార్కెట్లు పని చేయవు : మొహర్రం . సందర్భంగా శుక్రవారం స్టాక్ , మనీ , కమోడిటీస్ మార్కెట్లు పని చేయవు . కంపెనీ ప్రణాళికలివి .. ముంబై , హైదరాబాద్లోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల విస్తరణ తాజాగా ప్రకటించిన వాటితో కలిపి , భారత్లో ఏఐ , క్లౌడ్ మౌలిక వసతుల విస్తరణ కోసం ఈ ఐదేళ్లలో కంపెనీ మొత్తం పెట్టుబడులు 2,100 కోట్ల డాలర్లకు ( దాదాపు రూ .2 లక్షల కోట్లు ) చేరనున్నాయి . ఈ అదనపు పెట్టుబడు లతో ముంబై , హైదరాబాద్లోని ఏడబ్ల్యూఎస్ ( అమెజాన్ వెబ్ సర్వీసెస్ ) డేటా సెంటర్ల సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు స్టార్టప్లు , ఎంటర్ప్రైజెస్ , ప్రభుత్వ సంస్థలకు తన కస్టమ్ ఏఐ చిప్స్ , ఏఐ సేవలు , క్లౌడ్ టెక్నాలజీలు , డెవలపర్ టూల్స్కు యాక్సెస్ కల్పించనుంది . భారత మార్కెట్లో అమెజాన్ భవిష్యత్ ప్రణాళికలను ప్రధాని మోదీకి వివరించాను . దశాబ్దకాలానికి పైగా భారత కస్టమర్లు , స్టార్టప్ లు , విక్రేతలు , డెవలపర్లు , ఎంటర్ప్రైజెస్కు సేవలంది స్తున్నాం . భారత్లో మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది . భవిష్యత్ పై ఉత్సాహంగా ఉన్నాం . - అమెజాన్ సీఈఓ ఆండీ జెన్సీ • 38 లక్షల ఉద్యోగాల కల్పన 8000 కోట్ల డాలర్ల విలువైన ఈ - కామర్స్ ఎగుమతు లకు తోడ్పాటు • 15 కోట్ల మంది చిన్న వ్యాపారులు , 40 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు పెడుతున్నాయి . దేశంలో ఏఐ , క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమెజాన్ , మైక్రోసాఫ్ట్ , గూగుల్ ఇప్పటి కు మొత్తం 5,700 కోట్ల డాలర్ల ( దాదాపు రూ .5.12 లక్షల కోట్లు ) పెట్టుబడులను ప్రకటించాయి . మైక్రోసాఫ్ట్ . హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది . అలాగే ఐప్యాడ్లు , మ్యాక్ బుక్ లు ప్రియం • ఐఫోన్ల రేట్లు మాత్రం యథాతథం న్యూఢిల్లీ : అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్ తన ఐప్యాడ్ , మ్యాయిక్ మోడళ్లతోపాటు హోమ్ డివైజ్ల ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది . పెరిగిన రేట్లు భారత్ సహా ప్రపంచవ్యాప్త మార్కెట్లలో అమల్లోకి రానున్నాయి . దేశీయ మార్కెట్లో వీటి ధర మోడల్ను బట్టి 20 నుంచి 42 శాతం వరకు పెరిగింది . కృత్రిమ మేధ ( ఏఐ ) సాంకేతికత శరవేగ వృద్ధి నేపథ్యంలో మెమొరీ చిప్ల కొరత తో పాటు వాటి ధరలు అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని యాపిల్ పేర్కొంది . అయితే ఐఫోన్ల ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించింది . ఎంత్ చిప్ కూడిన 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ ధర రూ .1,19,900 నుంచి రూ .1,49,900 కు పెరిగింది . ఎంత్ చిప్ , 16 జీబీ ర్యామ్ తో కూడిన 14 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో రూ .70,000 పేరు గుదలతో రూ .1,89,900 నుంచి రూ .2,39,900 కు ఎగబాకింది . ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్ మ్యాయిక్ నియో రూ .69,900 నుంచి రూ .79,900 కు చేరింది . ఎంత్ చిప్స్ తో కూడిన 14 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో మ్యాక్స్ వేరియంట్ ధర 2,49,900 నుంచి రూ .2,99,900 కు పెరిగింది . గూగుల్ వైజాగ్లో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది . రిలయన్స్ ఇండస్ట్రీన్తో కలిసి జామ్ నగర్లో ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఫేస్బుక్ ఈ మధ్యనే ప్రకటించింది . భారత్ డేటా సెంటర్లు , ఏఐ మౌలిక వసతుల హబ్ గా అవతరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి . ఏఐ డేటాసెంటర్ ఇంజనీరింగ్లో కి స్టాండర్డ్ ఇంజనీరింగ్ జీస్కేల్ ఎనర్జీలో హైదరాబాద్ ( ఆంధ్రజ్యోతి బిజి నెస్ ) , హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 51 % వాటా కొనుగోలు స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమి టెడ్ ( ఎస్ఈటీఎల్ ) .. డేటాసెంటర్ ఇంజనీరింగ్ విభాగంలోకి అడుగుపెట్టింది . ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన జోస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లో 51 % వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఎస్ ఈటీఎల్ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడిం చారు . తొలి దశ పెట్టుబడుల్లో భాగంగా రూ .190 కోట్ల మూలధన పెట్టుబడులతో పాటు ప్రస్తుత వాటాదారులతో వ్యూహాత్మక షేర్- స్వాప్ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ఆయన చెప్పారు . మొత్తం గా జీస్కేల్ కొనుగోలు కోసం ఎస్ఈఎల్ రూ .500 కోట్లు వెచ్చిం చనుందన్నారు . వాటా కొనుగోలు , సామర్ధ్యాల విస్తరణ , వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ మొత్తాలను ఉపయోగించను న్నట్లు పేర్కొన్నారు . జీస్కేల్ కొనుగోలుకు అవసరమైన మొత్తా లను పూర్తిగా అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చుకోనున్నట్లు తెలిపారు.నవంబరు నాటికి డేటాసెంటర్ ప్లాట్ఫామ్ కార్యకలా పాలు ప్రారంభం కావచ్చని భావిస్తున్నట్లు రావు పేర్కొన్నారు . బోస్నియా తొలిసారి ... వాంకోవర్ ( కెనడా ) : స్విట్జర్లాండ్ గ్రూప్ - బి విజేతగా నిలవగా .. బోస్నియా హెర్జెగోవినా తొలిసారి నాకౌట్ బెర్త్ల రికార్డు సృష్టించింది , ఆఖరి లీగ్ మ్యాచ్లో స్విస్ 21 తో కెనడాపై గెలిచింది . రూబెన్ వార్టస్ ( 46 వ ) , మజాంబి ( 57 వ ) చెరో గోల్ తో స్విస్ 2-0తో నిలిచింది . అయితే , 76 వ నిమిషంలో కెనడా ప్లేయర్ ప్రామిస్ డేవిడ్ గోల్ చేశాడు . ఇదే గ్రూప్లో జరిగిన మరో మ్యాచ్లో బోస్నియా హెర్జెగోవినా 3-1తో కథారై నెగ్గింది . ఆడిన మూడు మ్యాచ్ల నుంచి స్విట్జర్లాండ్ మొత్తం 7 | పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానంతో నాకౌట్ చేరుకొంది . ఇక , కెనడా , బోస్నియాలు చెరో 4 పాయింట్లతో రెండు , మూడు . స్థానాల్లో నిలిచి రౌండ్ -32 బెర్త్ ను దక్కించుకొన్నాయి . ఫిఫా కప్ మ్యాచ్ లు అమెరికా తుర్కి ( ఉదయం 7.30 ) పరాగ్వే X ఆస్ట్రేలియా ' బేర్ ' పట్టులో | బులియన్ మార్కెట్ • ఏడు నెలల కనిష్ట స్థాయికి పతనం • రూ .1.45 లక్షల స్థాయికి పసిడి ధర • కిలో వెండి ధర రూ .5,000 డౌన్ న్యూఢిల్లీ బులియన్ మార్కెట్ బేర్ ' మంటోంది .. గత ఏడాది రేసుగుర్రాల్లా పరుగెత్తిన బంగారం , వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి . గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి ( 24 క్యారట్స్ ) బంగారం ధర రూ .2,800 తగ్గి రూ .1,45,300 చేరుకోగా .. కిలో వెండి ధర రూ .5,000 నష్టంతో రూ .226 లక్షల దగ్గర క్లోజైంది . గత ఏడు నెలల్లో బంగారం , వెండి ధరలు ఇంత కనిష్ట స్థాయికి చేరడం . ఇదే మొదటిసారి . అంతర్జాతీయ మార్కెట్లోనూ .. ( 66abo.7.30 ) ( అర్ధరాత్రి 12.30 ) సెనెగల్ ఇరాక్ అర్ధరాత్రి 12.30 శ్రీకాంత్ తన్వీ శుభారంభం ( యూఎస్ ) : సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ , తన్వీశర్మ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు . శ్రీకాంత్ 21-14 , 21-12తో సహచరుడు సనీత్పి , రోనక్ చౌహాన్ 21-21 , 21-16తో శంక రముత్తుసామిపై గెలుపొందారు . మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో తన్వీశర్మ 23-21 , ని , దేవికా సహాగ్ ( చెక్ రిపబ్లిక్ ) ని 21-14 , 21-14తో లూసియా ( పెరూ ) ని , రక్షిత 21-15 , 21-8 ఓడించారు . అగ్రస్థానానికి హైదరాబాద్ | ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ హీరోస్ టాపనను చేరు కొంది . పురుషుల విభాగంలో గురువారం జరి గిన మ్యాచ్లో హైదరాబాద్ 33-0తో ముంబై డ్రీమర్న చిత్తు చేసింది . మరో మ్యాచ్లో ఢిల్లీ రెడ్డి 40-28తో కోల్కతా బంగా టైగర్స్ పై నెగ్గగా .. బెంగళూరు బ్రేవోర్డే - చెన్నై బుల్స్ -మధ్య మ్యాచ్ 14-14తో టైగా ముగిసింది . విజయవాడ విజయం మంగళగిరి సిటీ ( ఆంధ్రజ్యోతి ) : డీవీ ప్రశాంత్ కుమార్ ( 60 ) అర్థ శతకంతోపాటు ప్రణవ్ ( 4/43 ) బంతితో విజృంభించడంతో .. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజయవాడ సనై నర్స్ మరో విజయం అందుకుంది . తొలుత విజయవాడ 5 వికెట్లకు 209 పరుగులు చేయగా , ఛేదనలో రాయలసీమ ఓవర్లన్నీ ఆడి 189/9 స్కోరు మాత్రమే చేయగలిగింది . మరో మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్ ( 158 అలౌ టి ) పై కాకినాడ కింగ్స్ ( 161/6 ) 4 వికెట్ల తేడాతో గెలిచింది . బిజినెస్ ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కొనసాగుతున్న ఈ దిద్దుబాటు ఎన్నాళ్లు కొనసాగుతుందనే దానిపై మార్కెట్ నిపుణులు భిన్నాభిప్రా యాలు వ్యక్తం చేస్తున్నారు . మరో రెండు మూడు నెలల పాటు ఈ డౌన్ ట్రెండ్ కొనసాగుతుందని మెజారిటీ నిపు మార్కెట్ దారెటు ? ణుల అంచనా . ఈ సమయంలో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ .1.35 లక్షల నుంచి రూ .1.45 లక్షల మధ్య , కిలో వెండి రూ .22 లక్షల నుంచి రూ .2.5 లక్షల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు . దీర్ఘకాలిక మదుపరులు ఒక్కసారిగా కాకుండా ఈ ధరల్లో కొద్దికొద్దిగా కొనుగోలు చేయవచ్చని సలహా ఇస్తున్నారు .. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లోనూ గురువారం ఇదే ట్రెండ్ కనిపించింది . ఔన్స్ ( 31 గ్రాములు ) పసిడి ధర ఒక దశలో 053 శాతం నష్టపోయి 3,978.06 డాలర్లకు , ఔన్స్ వెండి ధర 0.56 శాతం నష్టంతో 57.10 డాలర్ల ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరాయి . ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఔన్స్ బంగారం ధర 20 శాతం , వెండి ధర 53 శాతం పడిపోయాయి . పతనానికి కారణాలు • ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు బలపడడం • తగ్గుముఖం పట్టిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు , ఎంఎస్ఎంఈలపై యాక్సిస్ మరింత ఫోకస్ బ్యాంక్ హైదరాబాద్ ( ఆంధ్రజ్యోతి బిజినెస్ ) : సూక్ష్మ , చిన్న , మధ్య తరహా సంస్థ ( ఎంఎస్ఎంఈ ) ల వ్యాపార అభి వృద్ధి కోసం పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నట్లు ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది . గురువారం నాడిక్కడ బ్యాంక్ మిడ్ కార్పొరేట్ , మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ టీఎస్ , కమర్షియల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ విజయ్ శెట్టి మాట్లాడుతూ , బ్యాంక్ ఎంఎస్ఎంఈ రుణాలు రూ .2.83 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు . బ్యాంక్ మొత్తం రుణ పోర్టుఫోలియోలో ఇది 23 . ఉండగా .. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ విభాగంలో 81 శాతం మార్కెట్ వాటా అని వివరించారు . కాగా తెలం గాణలో 24 వేలకు పైగా ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ సేవలందిస్తోందని వారు తెలిపారు . 2025-2368లో ఈ సంస్థలకు రూ .14847 కోట్ల వరకు రుణాలను ఇచ్చి నట్లు చెప్పారు . ఉద్యమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసు కుంటున్న ఎంఎన్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరు గుతోందని , అందుకనుగుణంగా వారి వ్యాపారాభివృద్ధికి బ్యాంక్ తోడ్పాటునందిస్తోందన్నారు . కాగా ప్రస్తుతం తెలంగాణలో బ్యాంకు 190 శాఖలుండగా కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు . • పసిడి , వెండి నుంచి ఈక్విటీ షేర్లు , ఇతర ఆస్తులకు మారుతున్న పెట్టుబడులు , • అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోళ్లు తగ్గించడం . • కొనసాగుతున్న లాభాల స్వీకరణ అమ్మకాలు ఫారం గేటు అమ్మకం ధరలు 2 కి 100 గుర్తు ) 265 36 - హైదరాబాద్ 640 వరంగల్ 642 చిత్తూరు 708 విజయవాడ గోదావరి 675 635 విశాఖపట్నం 635 9 డజను గుడ్లు రూ . 90 ఫామ్ గేట్ ధర హైదరాబాద్ 140 వెబ్ బ్రాయిలర్ చికెన్ విజయవాడ 143 వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ 140 కర్నూలు విశాఖపట్నం 133 140 140 గుంటూరు 143 ఒంగోలు 143 140 చిత్తూరు 130 నెల్లూరు 135 143 అనంతపురం 135 గోదావరి బంగారం ధరలు ( 10 గ్రాములకు రూ.లలో ) 24 క్యారెట్లు 22 క్యారెట్లు కేజీ వెండి హైదరాబాద్ 1,40,130 1,28,450 2,30,000 Deadband 1.44.000 1.31.000+ 2.22.400+ విశాఖపట్నం 1,41,3301,29,550 2,30,000 | రాజమండ్రి 1.44.000 1.32.000 2.60.000 ప్రొద్దుటూరు 1,44,400 1,32,940- 2,22,000 | ముంబై 1.39.8731.28.124 2.16.541 - ShareChat