#🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️రాజకీయాలు #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
👉👉 ఇదేందయ్య రేవంత్ రెడ్డి గారు ఇంత దోపిడీ ఎక్కడా లేదు.. తెలంగాణ యాదగిరిగుట్ట నారసింహ స్వామి దేవాలయం లో దేశంలో ఎక్కడా లేని విదంగా పార్కింగ్ దోపిడీ జరుగుతూవుంది.. Car పార్కింగ్ rs 500/-లు వసూలు చేస్తున్నారు... ఇది చాలా దారుణం...దీని పై హిందువులు, హిందూ సంఘాలు దృష్టి పెట్టాలి..హిందూదేశంలో ఉన్న హిందూ దేవాలయమా..లేక విదేశీ దేవాలయమో అర్ధం కానీ పరిస్థితి... ఇది చాలా తప్పు...అనే వారు SHARE చేసి Support చేయండి..


