పశ్చిమ బెంగాల్లోని హౌరాలో రాత్రిపూట జరిగిన రోడ్షోలో బీజేపీ నాయకుడు సువెందు అధికారి ఆగ్రహానికి గురయ్యారు.
టీఎంసీ కార్యకర్తలు రెచ్చగొట్టే నినాదాలు చేయడంతో ఆగ్రహానికి గురైన అధికారి, సింహంలా తీవ్రంగా స్పందించి వారిని పారిపోయేలా చేశారు. ఆయన భద్రతా సిబ్బంది ఆయన్ను వెనక్కి లాగుతూ కనిపించారు.
ఎన్నికల ముందు ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రజలు "టీఎంసీ హటావో, బెంగాల్ బచావో" అని నినాదాలు చేశారు.
#🧓నరేంద్ర మోడీ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #✋బీజేపీ🌷 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్
00:59

