మదనపల్లి దిగువ కమ్మపల్లి–నిమ్మలపల్లి సర్కిల్లో మహానేత ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారు ఆవిష్కరించారు.
విగ్రహ నిర్మాణానికి సహకరించిన ఎన్టీఆర్ అభిమానులు, దాతలు, టీడీపీ శ్రేణులందరికీ అభినందనలు.
#NTR #Madanapalle #TDP@tdp #తెలుగు దేశం పార్టీ


