ShareChat
click to see wallet page
search
News via #MyTDP: ఆడబిడ్డలు హక్కుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు - ప్రధాని మోదీ https://app.mytdpapp.com/share/post/0Q2RGV9N533Q6 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #😊పాజిటివ్ కోట్స్🤗 #😃మంచి మాటలు
🆕Current అప్‌డేట్స్📢 - ఆడబిడ్డలు హక్కుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు ప్రధాని మోదీ 11:55 AM, Apr 14th, 2026 రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని; దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు: ఈ మేరకు ఆయన దేశ మహిళలకు ఓ లేఖ రాసి  దాన్ని ఏఎక్స్' వేదికగా పంచుకున్నారు: ప్రస్తుతం పలు రంగాల్లో మహిళలు . ముందంజలో ఉన్నారు: అదేవిధంగా చట్ట సభల్లోనూ వారి ఉనికిని. రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాం: పార్లమెంట్లో ఏప్రిల్ చాటేందుకే ఈ 16 నుంచి జరగనున్నమూడు రోజుల సమావేశాల్లో 'నారీ శక్తి వందనం 'అధినియమ్' బిల్లులో సవరణలు ప్రవేశపెడతాం: . దీనిపై ఏమాత్రం ఆలస్యం . జరిగినా అది భారతదేశ మహిళలకు అన్యాయం చేసినట్టే 2029 లోక్సభ ఎన్నికల సమయానికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి అంటూ దేశ మహిళలకు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నారు: ఆడబిడ్డలు హక్కుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు ప్రధాని మోదీ 11:55 AM, Apr 14th, 2026 రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని; దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు: ఈ మేరకు ఆయన దేశ మహిళలకు ఓ లేఖ రాసి  దాన్ని ఏఎక్స్' వేదికగా పంచుకున్నారు: ప్రస్తుతం పలు రంగాల్లో మహిళలు . ముందంజలో ఉన్నారు: అదేవిధంగా చట్ట సభల్లోనూ వారి ఉనికిని. రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాం: పార్లమెంట్లో ఏప్రిల్ చాటేందుకే ఈ 16 నుంచి జరగనున్నమూడు రోజుల సమావేశాల్లో 'నారీ శక్తి వందనం 'అధినియమ్' బిల్లులో సవరణలు ప్రవేశపెడతాం: . దీనిపై ఏమాత్రం ఆలస్యం . జరిగినా అది భారతదేశ మహిళలకు అన్యాయం చేసినట్టే 2029 లోక్సభ ఎన్నికల సమయానికి మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి అంటూ దేశ మహిళలకు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నారు: - ShareChat